E-Paper
Advertisement

YS Jagan Meeting : జగన్ సభలో నేతల కునుకు.. వీడియో వైరల్..

YS Jagan Meeting : జగన్ సభలో నేతల కునుకు.. వీడియో వైరల్..
Advertisement

YS Jagan Meeting(Andhra news updates): పార్వతీపురం జిల్లాలో అమ్మఒడి కార్యక్రమంలో వైసీపీ నేతలు కునుకు తీశారు. ఓవైపు సీఎం జగన్‌ మాట్లాడుతుండగానే.. వైసీపీ నెల్లిమర్ల ఎమ్మెల్యే, విజయనగరం ఎంపీ.. స్టేజ్‌పైనే కునుకు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయ్‌.

Advertisement

ఎంపీ, ఎమ్మెల్యే తీరుపై వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం మాట్లాతుండగా.. నేతలు ఎలా నిద్రపోతారంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ అంటే భయం లేదా? ఉన్న భయం పోయిందా? అని మాట్లాడుకుంటున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×