E-Paper
Advertisement

YS Sunita met home minister: హోంమంత్రి అనితతో సునీత భేటీ, వివేకా నిందితుల మాట..

YS Sunita met home minister: హోంమంత్రి అనితతో సునీత భేటీ, వివేకా నిందితుల మాట..
Advertisement

YS Sunita met home minister: వైఎస్ వివేకానంద కేసు ఎంతవరకు వచ్చింది? ఏపీలో ప్రభుత్వ మారి న తర్వాత ఆ కేసులో కదలిక వచ్చిందా? సచివాలయంలో హోంమంత్రి అనితతో వైఎస్ సునీత ఎందుకు భేటీ అయ్యారు? ఇరువురు మధ్య వివేకానంద కేసు చర్చకు వచ్చిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపి స్తున్నాయి.

బుధవారం అమరావతి సచివాలయంలో హోంమంత్రి అనితతో వైఎస్ సునీత సమావేశమయ్యారు. దాదా పు అరగంటపాటు మాట్లాడినట్టు తెలుస్తోంది. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని మంత్రికి సునీత వివరించారు. హత్య జరిగిన తర్వాత పరిణామాలను మంత్రికి వివరించారు.

Advertisement

గత ప్రభుత్వం ఈ కేసు విచారణ సమయంలో స్థానిక పోలీసులు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా కేసుకు ముగింపు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోం ది. వివేకానంద కేసును సీబీఐ విచారణ చేస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి అనిత హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ALSO READ: ట్రైన్‌లో రెచ్చిపోయిన కామాంధుడు, తోటి ప్రయాణికులు చెప్పినా, చివరకు..

Advertisement

దోషులకు శిక్ష పడేందుకు ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తుందన్నారట. ఈ కేసు విషయంలో ఎవరినీ వదిలేది లేదని చెప్పినట్టు సమాచారం. వివేకానంద కేసుతో తనకు న్యాయం జరగలేదని భావించి అప్పటి జగన్ సర్కార్‌పై పోరాటం చేశారు వైఎస్ సునీత. ఈ కేసుకు సంబంధించి కాల్‌డేటా వివరాలను సైతం బయటపెట్టారు. కీలక నిందితులుగా భావిస్తున్నవారికి వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో సునీత ప్రచారం చేసిన విషయం తెల్సిందే.

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×