E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

IPAC Survey In YCP Party : వైసీపీ రీ-సర్వే .. క్లారిటీ లేని సీఎం
Gudivada : బిగ్ టీవీ సర్వే.. గుడివాడలో కొడాలి నాని మళ్లీ గెలుస్తారా?
YS Sharmila : షర్మిలకి కాంగ్రెస్ పగ్గాలు.. జగన్ కి చుక్కలే
T20 world cup 2024 : వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమి? టీ 20 వరల్డ్ కప్ టీమ్ లో ఎవరుంటారు?
Telangana Govt Appoints Three Government Advisors | ముగ్గురు ప్రభుత్వ సలహాదారుల నియామకం
BIG Shock to BRS MLA Mallareddy : మల్లారెడ్డి కి బిగ్ షాక్
Husband Psychology : పెళ్లైన మగవారు వేరే స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు..?
Daily Astrology : నేటి రాశిఫలాలు.. ఈ సమయంలో బయటకి వెళ్లొద్దు..!
Mrinalini Sarabhai : జాతి గర్వించే విదుషీమణి.. మృణాళిని..!
Kovuru Politics | కోవూరులో అన్నాదమ్ముల హైడ్రామా!.. నల్లపురెడ్డి బ్రదర్స్ మధ్య విభేదాలు!
Chandrababu : వైసీపీ హయంలో ఆక్వారంగం నాశనం.. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్..

Chandrababu : వైసీపీ హయంలో ఆక్వారంగం నాశనం.. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్..

Chandrababu : వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను హెచ్చరించారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగసభలో ఆయన పాల్గోన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆక్వారంగం అభివృద్ది చెందలేదని విమర్మించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఆక్వారంగం అభివృద్ది చేస్తామని తెలిపారు. ఆక్వా రైతులకు విద్యుత్‌పై రాయితీ ఇస్తామని ప్రకటించారు. వైసీపీ పాలనలో రైతులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని మండిపడ్డారు. పంటకు గిట్టు బాటు ధర కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

Jeedi Nellore | జీడినెల్లూరులో ఎంపీ రెడ్డప్ప కష్టాలు.. చిత్తూరు ఎంపీగా నారాయణ స్వామి గెలుస్తారా?
YS Sharmila: తండ్రి ఆశయాలు కోసమే కాంగ్రెస్‌లో చేరా.. వైయస్‌కు నివాళులర్పించిన షర్మిల..
Madakasira Singanamala | మడకశిర, సింగనమలలో పోలీస్ టికెట్ల పేచీ.. జగన్‌తో నో చెప్పిన పెద్దిరెడ్డి!
Vidadala Rajani | అయోమయంలో మంత్రి విడదల రజని పరిస్థితి!.. ఈసారి ఆమెకు చివరి ఎన్నికలా?

Big Stories

×