E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Kishan Reddy : బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
Mayor Kavya : మేయర్ సీటుకు ఎసరు..? 19 మంది కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం..

Mayor Kavya : మేయర్ సీటుకు ఎసరు..? 19 మంది కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం..

Mayor Kavya : బీఆర్ఎస్‌కు అవిశ్వాసాల తీర్మానాలు తలనొప్పిగా మారాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ నగరపాలక సంస్థలో మేయర్ మేకల కావ్యపై పలువురు కార్పొరేటర్లు మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 19 మంది మేయర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మేడ్చల్ కలెక్టర్‌కు తెలియజేశారు. రాజకీయ ఒత్తిళ్లు, అసెంబ్లీ ఎన్నికలు తదితర కారణాలతో తీర్మానం వాయిదా పడింది. ఈ అంశంపై కార్పొరేటర్లు ఇటీవలే కలెక్టర్‌ను కలిశారు. త్వరలో […]

Ayodhya : అయోధ్య అంతా ఆధ్యాత్మిక శోభ.. 10 లక్షల దీపాలతో అలంకరణ..!
U19 World Cup 2024 : అండర్ 19 వరల్డ్ కప్.. బంగ్లాదేశ్ పై భారత్ బోణీ..
YS Sharmila : షర్మిల ర్యాలీకి బ్రేక్.. అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు..
Dheekshith Shetty: దసరా నటుడి కొత్త సినిమా.. 90s బ్యాక్‌‌డ్రాప్‌‌లో సరికొత్తగా..!
Jaggampeta : జగ్గంపేటలో పగ్గాలు.. తోటకా..? జ్యోతులకా..?
HanuMan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ‘హనుమాన్‌’.. అయోధ్య రామమందిరానికి కోట్లలో విరాళం..
Komuravelli Mallanna : భక్తులకు శుభవార్త.. కొత్త రైల్వే స్టేషన్‌ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
PM Modi : మూడు ఈశాన్య రాష్ట్రాల ఆవిర్భావ దినం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..

PM Modi : మూడు ఈశాన్య రాష్ట్రాల ఆవిర్భావ దినం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..

PM Modi : ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్‌, త్రిపుర, మేఘాలయా ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నిర్వహించుకుంటున్నాయి. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావ దినం అనేది రాష్ట్రాల ప్రజలు సాధించిన విజయాలను గుర్తు చేసుకునే ప్రత్యేక సందర్భమని ఆయన ట్వీట్‌ చేశారు. మణిపూర్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. భారత దేశాభివృద్ధికి మణిపూర్ బలమైన సహకారాన్ని అందించిందన్నారు. ఈ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల పట్ల గర్విస్తున్నానన్నారు. మణిపుర్‌ నిరంతర అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ లో తెలిపారు.

Ayodhya : జోరందుకున్న టూరిజం.. అయోధ్యలో ఒక్క హూటల్‌ రూం ధర లక్ష..!

Ayodhya : జోరందుకున్న టూరిజం.. అయోధ్యలో ఒక్క హూటల్‌ రూం ధర లక్ష..!

Ayodhya : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలకు పూర్తి ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు. ఆలయాన్ని సర్వంగాసుందరంగా తీర్చి దిద్దారు. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్‌ ముఖ్యఅతిధితులుగా పాల్లొననున్నారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రంగాలకు చెందిన 7,000 మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

Salaar 2: ‘సలార్-2’లో అఖిల్.. ప్రశాంత్ నీల్ భార్య క్లారిటీ..!
Krishna : రూ.500 పెట్టిన చిచ్చు.. ఆత్మహత్యకు పాల్పడిన భార్యాభర్తలు..
Pawan Kalyan: అయోధ్య రామ మందిరానికి పవన్ కల్యాణ్ భారీ విరాళం..!
Goa : భార్యను హత్య చేసిన భర్త.. ఆపై ఏం చేశాడంటే?

Big Stories

×