BigTV English

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

YCP FOCUS ON HINDUPUR : టార్గెట్ బాలకృష్ణ..? హిందూపురంలో  సీఎం జగన్ ఎత్తుగడలు..

YCP FOCUS ON HINDUPUR : టార్గెట్ బాలకృష్ణ..? హిందూపురంలో సీఎం జగన్ ఎత్తుగడలు..

YCP FOCUS ON HINDUPUR : టీడిపి పార్టీ పెట్టినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీదే విజయం.. ఒక్కసారి కూడా వేరే పార్టీ కి అవకాశం ఇవ్వలేదు పసుపు సైన్యం.. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన నందమూరి నాయకులతో పాటు అందర్నీ ఆదరిస్తూ వస్తున్నారు అక్కడి ఓటర్లు .. అలాంటి సగ్మెంట్‌పై వైసీపీ కన్నేసిందిప్పుడు .. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఆ అసెంబ్లీ స్థానంలో పాగా వేయాలని స్కెచ్ గీస్తోంది.. పార్టీ ఇన్‌చార్జ్‌లను మార్చేసి మరీ ఒక బీసీ మహిళను రంగంలోకి దింపి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది.. మరి ఆ కొత్త ఎత్తుగడ వర్కౌట్ అయ్యే పరిస్ధితి ఉందా?.. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లెజెండ్ లాంటి లీడర్‌పై పరాయి రాష్ట్రం నుంచి ఆమె ఢీ కొట్టగలరా?

Vigilance Raids on Kaleswaram : జలసౌధలో ముగిసిన సోదాలు.. విజిలెన్స్‌ అధికారుల చేతిలో కీలకమైన ఫైల్స్..

Vigilance Raids on Kaleswaram : జలసౌధలో ముగిసిన సోదాలు.. విజిలెన్స్‌ అధికారుల చేతిలో కీలకమైన ఫైల్స్..

Vigilance Raids on Kaleswaram : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్‌ జలసౌధలో విజిలెన్స్‌ అధికారుల సోదాలు ముగిశాయి. దాదాపు 8గంటల పాటు అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నరు. విజిలెన్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఉదయం 9గంటల సమయంలో జలసౌధకు వచ్చిన అధికారులు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్ రావు, రామగుండం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ ఎండీ హరిరామ్‌ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా […]

Nayantara Annapurani | ‘రాముడు మాంసం తినేవాడు’.. నయనతార సినిమాపై కేసులు
Naa Saami Ranga trailer | ‘నా సామి రంగ’ ట్రైలర్ విడుదల.. సంక్రాంతి బరిలో తగ్గేదేలే అంటున్న కిష్టయ్య!
Lakshadweep : లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్టు.. యోచనలో కేంద్రం..!
Emoji : ఎమోజీ.. వెయ్యి భావాల పెట్టు!
Maldives India | చైనా లేదా భారత్..  మాల్దీవ్స్‌ ఎవరిపై ఎంత ఆధారపడింది?
Dog Meat : కొరియాలో కుక్క మాంసం నిషిద్ధం..
Chandrababu : ‘పేదలకు శాపంగా వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశం చేశారు’

Chandrababu : ‘పేదలకు శాపంగా వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశం చేశారు’

Chandrababu : వైసీపీ పాలన పేదలకు శాపంగా మారిందని టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జగన్‌పై విమర్శలు చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో "రా. కదలి రా" కార్యక్రమం‌లో చంద్రబాబు పాల్గోన్నారు. అనర్హులకు, రాక్షసులకు జగన్ అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు. నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయం అయిందన్నారు. టీడీపీ పెట్టే సభలకు వచ్చే జన సునామిని చూసి తాడేపల్లిలో ఉన్న పిల్లి వణుకుతుందన్నారు. నంద్యాల జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నమన్నారు . జగన్ పాలనలో ఆంధ్రరాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని వైసీపీ ప్రభుత్వం‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు.

CM Revanth Reddy :  వ్యాపారానికి అన్ని విధాలుగా సహకరిస్తాం.. గోద్రెజ్ అగ్రోవెట్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి..
Childrens : పిల్లలకు పద్ధతులు నేర్పటం ఎలా?
Khammam Lok Sabha : కేసీఆర్ అధికారంలో కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే డేంజర్.. బీఆర్‌ఎస్‌ సన్నాహక సమీక్షలో కేటీఆర్..
Urmila Chaturvedi : అపర శబరి.. ఊర్మిళా చతుర్వేది..!
Prajavani Effect : ప్రజావాణి ఎఫెక్ట్‌.. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం..
12th Fail Movie : ’12th ఫెయిల్’ అరుదైన ఘనత.. ‘లెటర్‌బాక్స్’ మోస్ట్ పాపులర్ మూవీగా రికార్డు..

Big Stories

×