E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Naa Saami Ranga trailer | ‘నా సామి రంగ’ ట్రైలర్ విడుదల.. సంక్రాంతి బరిలో తగ్గేదేలే అంటున్న కిష్టయ్య!
Lakshadweep : లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్టు.. యోచనలో కేంద్రం..!
Emoji : ఎమోజీ.. వెయ్యి భావాల పెట్టు!
Maldives India | చైనా లేదా భారత్..  మాల్దీవ్స్‌ ఎవరిపై ఎంత ఆధారపడింది?
Dog Meat : కొరియాలో కుక్క మాంసం నిషిద్ధం..
Chandrababu : ‘పేదలకు శాపంగా వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశం చేశారు’

Chandrababu : ‘పేదలకు శాపంగా వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశం చేశారు’

Chandrababu : వైసీపీ పాలన పేదలకు శాపంగా మారిందని టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జగన్‌పై విమర్శలు చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో "రా. కదలి రా" కార్యక్రమం‌లో చంద్రబాబు పాల్గోన్నారు. అనర్హులకు, రాక్షసులకు జగన్ అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు. నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయం అయిందన్నారు. టీడీపీ పెట్టే సభలకు వచ్చే జన సునామిని చూసి తాడేపల్లిలో ఉన్న పిల్లి వణుకుతుందన్నారు. నంద్యాల జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నమన్నారు . జగన్ పాలనలో ఆంధ్రరాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని వైసీపీ ప్రభుత్వం‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు.

CM Revanth Reddy :  వ్యాపారానికి అన్ని విధాలుగా సహకరిస్తాం.. గోద్రెజ్ అగ్రోవెట్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి..
Childrens : పిల్లలకు పద్ధతులు నేర్పటం ఎలా?
Khammam Lok Sabha : కేసీఆర్ అధికారంలో కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే డేంజర్.. బీఆర్‌ఎస్‌ సన్నాహక సమీక్షలో కేటీఆర్..
Urmila Chaturvedi : అపర శబరి.. ఊర్మిళా చతుర్వేది..!
Prajavani Effect : ప్రజావాణి ఎఫెక్ట్‌.. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం..
12th Fail Movie : ’12th ఫెయిల్’ అరుదైన ఘనత.. ‘లెటర్‌బాక్స్’ మోస్ట్ పాపులర్ మూవీగా రికార్డు..
Boeing 737 MAX : బోయింగ్‌ కలకలం.. ఓ విమానంలో లోపాన్ని గుర్తించిన డీజీసీఏ..

Boeing 737 MAX : బోయింగ్‌ కలకలం.. ఓ విమానంలో లోపాన్ని గుర్తించిన డీజీసీఏ..

Boeing 737 MAX : భారత్‌లో కూడా బోయింగ్‌ 737 మ్యాక్స్ విమానంలో ఓ లోపం బయటపడినట్లు డీజీసీఏ ప్రకటించింది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాలు వైమానిక రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇటీవల వీటిల్లో పలు లోపాలు బయటపడ్డాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్‌లైన్స్‌లలో ప్రభుత్వాలు తనిఖీలు చేపట్టాయి. తాజాగా భారత్‌లోనూ వైమానిక రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ) దీనిపై దృష్టి సారించింది. దేశంలో ఈ రకం విమానాలు మొత్తం 40 ఉన్నాయి. వీటిలో ఆకాశ ఎయిర్‌ (22), ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (9) స్పైస్‌ జెట్‌ (9)లను నడుపుతున్నాయి.

Arjuna Award : అర్జున అవార్డు గ్రహీతలు వీరే.. నా కల సాకారమైంది : మహ్మద్ షమీ
Mallu Bhatti Vikramarka | ఫార్ములా ఈ రేస్‌తో తెలంగాణకు ఎటువంటి లాభం లేదు : భట్టి విక్రమార్క

Big Stories

Advertisement
×