BigTV English
Advertisement

Car Accident: టిప్పర్‌,కారు ఢీ స్పాట్‌లోనే ఏడుగురు..

Car Accident: టిప్పర్‌,కారు ఢీ స్పాట్‌లోనే ఏడుగురు..


Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి బద్వేలు వైపుగా వెళుతున్న కారును రాంగ్ రూట్ లో వస్తున్న ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటన సంఘం మండలం పెరమణలో జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అతి వేగమే దీనికి కారణం అని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Constable suicide: బెట్టింగ్‌ యాప్‌కు కానిస్టేబుల్ బలి

Siddhi Buddhi Kalyanam: బిగ్ టీవీ కార్తీక దీపోత్సవం లైవ్

Road Accident: ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. మహిళకు తీవ్ర గాయాలు

Road Accident: బాపట్లలో ఘోరం.. లారీ–కారు ఢీ.. ఆరుగురు స్పాట్!

Sri Charani: ప్రపంచ క్రికెట్‌లో మెరిసిన.. కడప ఆణిముత్యం శ్రీ చరణి

Vidadala Rajini: ఉద్యోగాలన్నారు..మోసం చేశారు.. రజినిపై కంప్లైంట్‌

Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం..అడ్డంగా బుక్కయిన వైసీపీ కొండా రెడ్డి

Indian Woman: USలో అడ్డంగా దొరికిపోయిన భారతీయ విద్యార్థిని

Big Stories

×