BigTV English

Car Accident: టిప్పర్‌,కారు ఢీ స్పాట్‌లోనే ఏడుగురు..

Car Accident: టిప్పర్‌,కారు ఢీ స్పాట్‌లోనే ఏడుగురు..


Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి బద్వేలు వైపుగా వెళుతున్న కారును రాంగ్ రూట్ లో వస్తున్న ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటన సంఘం మండలం పెరమణలో జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అతి వేగమే దీనికి కారణం అని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Murder Incident: బావిలో శవాలు.. కంగారుపడ్డ కాకినాడ ప్రజలు

Hyderabad News: సంచిలో మహిళ శవం.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కలకలం

Harassment case: కంత్రి బాబాయ్.. అర్థరాత్రి కూతురి వరస అమ్మాయికి అలాంటి ఫొటోలు

Cockroach in Biryani: బిర్యానీలో బొద్దింక.. పట్టించుకోని రెస్టారెంట్ యాజమాన్యం

Road Accident: గుడిలోకి దూసుకెళ్లి ట్యాంకర్‌ స్పాట్ లోనే..

 Doctors Fight : ఆస్పత్రిలో కొట్టుకున్న వైద్యులు.. వీడియో వైరల్

Andhra Pradesh: దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు 15 వేల సహాయం – వాహన మిత్ర పథకం ప్రారంభం

Big Stories

×