E-Paper

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Movies : ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే మూవీస్ ఏంటో తెలుసా..?
Yashasvi Jaiswal:- టీమిండియాలోకి యశస్వి జైశ్వాల్లై,న్లో పెడుతున్న బీసీసీఐ…
ChatGPT:- చాట్‌జీపీటీని సొమ్ము చేసుకుంటున్న కాంట్రాక్టర్లు…
Yazvendra Chahal:- హైదరాబాద్‌పై చాహల్ రికార్డ్.. ఎవరూ చేయలేని ఫీట్…
May 8, Gold Rates : మళ్లీ పెరిగిన బంగారం ధర .. ఎంతంటే.?
BCCI :- దినేశ్ కార్తీక్ అవసరమా.. ఆలోచనలో బీసీసీఐ…
Kerala : బోటు ప్రమాదం.. 22కు చేరిన మృతుల సంఖ్య.. ఒకే కుటుంబంలో 11 మంది మృతి..?
Uranus Moons:- యూరేనస్‌ మూన్స్‌లో సముద్రాలు.. తొలిసారిగా…
Cyclone : పొంచి ఉన్న ‘మోచా’ ముప్పు.. తీరం ఎక్కడ దాటుతుందంటే..?
Thalassemia :- ఆ మానసిక వ్యాధికి నివారణే మార్గం..!

Thalassemia :- ఆ మానసిక వ్యాధికి నివారణే మార్గం..!

Advertisement Thalassaemia:- టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా శారీరికంగా పెరుగుతున్న వ్యాధులకు చికిత్సను కనుక్కోగలుగుతున్నారు శాస్త్రవేత్తలు. కానీ ఇప్పటికే మానసిక వ్యాధులకు కారణాలు, వాటికి చికిత్స మాత్రం అంతుచిక్కకుండానే ఉన్నాయి. అందుకే అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వాటితో పాటు తలసేమియా కూడా ఒకటని తేలింది. ఆ రెండు వ్యాధులలాగానే తలసేమియా కేసులు కూడా ఇండియాలో ఎక్కువగానే నమోదవుతున్నాయని స్టడీలో తేలింది. ప్రస్తుతం ఇండియాలో కనీసం అయిదు కోట్ల మంది తలసేమియాతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రతీ ఏడాది 12,000 […]

AP Students : మణిపూర్ నుంచి ఏపీ విద్యార్థుల తరలింపునకు చర్యలు.. ప్రత్యేక విమానాలు ఏర్పాటు..

AP Students : మణిపూర్ నుంచి ఏపీ విద్యార్థుల తరలింపునకు చర్యలు.. ప్రత్యేక విమానాలు ఏర్పాటు..

Advertisement AP Students : మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, పౌరుల తరలింపు కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సొంత ఖర్చులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాలను ఏర్పాటు చేసింది. ఒక విమానం హైదరాబాద్‌కు, మరో విమానం కోల్‌కతాకు చేరుకోనుంది. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకు­న్నారు. మణిపూర్ నుంచి మొదటి విమానం హైదరాబాద్‌ కు చేరుకుంటుంది. అందులో […]

Karnataka Elections : కర్ణాటకలో క్లైమాక్స్ కు చేరిన ప్రచారం.. నేటితో మైకులు బంద్..

Karnataka Elections : కర్ణాటకలో క్లైమాక్స్ కు చేరిన ప్రచారం.. నేటితో మైకులు బంద్..

Advertisement Karnataka Elections : కర్ణాటక ఎన్నికల కురుక్షేత్రంలో కీలక ఘట్టం ముగియనుంది. ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. నెల రోజులుగా గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రచారం కొనసాగిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. పార్టీల వివాదాస్పద నిర్ణయాలు, వ్యాఖ్యలతో రాష్ట్రం హీటెక్కింది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ తరఫున ప్రధాని మోదీ, […]

Congress : నేడు కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ.. యూత్ డిక్లరేషన్ పై సర్వత్రా ఆసక్తి..

Congress : నేడు కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ.. యూత్ డిక్లరేషన్ పై సర్వత్రా ఆసక్తి..

Advertisement Congress : తెలంగాణలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. గతేడాది వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించబోతున్నారు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌లో ప్రధానమైనది.. ఉద్యోగాల అంశం. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులు అన్యాయానికి […]

KTR : ప్రియాంక గాంధీ హైదరాబాద్ టూర్.. కేటీఆర్ కౌంటర్లు..
Semantic Decoder:- మనిషి ఆలోచనలను డీకోడ్ చేసే టెక్నాలజీ.. హడావిడి లేకుండా..

Big Stories

×