E-Paper
Advertisement

ఏఐ దెబ్బకు ఐటీ కంపెనీల యూ-టర్న్.. ఫ్రెషర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?

ఏఐ దెబ్బకు ఐటీ కంపెనీల యూ-టర్న్.. ఫ్రెషర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?
Advertisement

AI Impact: ఇండియన్ ఐటీ సెక్టార్‌‌లో బిగ్ ఛేంజ్ కనిపిస్తోంది. ఏఐ ఎఫెక్ట్‌తో ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్ పాలసీనే మారిపోయింది. 13 శాతం వరకు నియామకాలు తగ్గిపోయాయ్. పెద్ద ఐటీ కంపెనీలన్నీ ఇప్పుడు స్కిల్డ్ బేస్డ్‌గానే అభ్యర్థులను ఎంచుకుంటున్నాయ్. ఫ్రెషర్ల ఆన్‌బోర్డింగ్ లేట్ చేసే ధోరణి పెరుగుతోంది. ప్రాజెక్ట్‌లు, బిజినెస్ అవసరాలని బట్టే జాయినింగ్స్ ఉంటాయని క్లియర్‌గా చెప్పేశాయ్. దాంతో.. చాలా మంది భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై గందరగోళంలో పడ్డారు. దేశంలోని ఐదు టాప్ ఐటీ కంపెనీలు.. 2025లో 12 వేల మందికి కొత్త ఉద్యోగాలివ్వగా.. ఈ ఏడాది 7 వేలకు తగ్గించేశాయ్. నెక్ట్స్ ఇయర్ ఈ కౌంట్ ఇంకాస్త తగ్గనుంది. దీనివల్ల.. చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పని మొదలుపెట్టేందుకు.. నెలల తరబడి ఆగాల్సి వస్తోంది. ఏఐ రాకముందు.. బెంచ్ స్ట్రెంత్ పెంచుకునేందుకు వేలాది మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకునేవారు. ఇప్పుడు నియామకాల విధానం పూర్తిగా ప్రాజెక్ట్, డిమాండ్ బేస్డ్‌గా మారిపోయిందని.. మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు.. ఇంజనీరింగ్ విద్య వేస్ట్ అనే కామెంట్ నిజమవుతోందా?

Tags

Related News

హోంగార్డుల వెట్టి చాకిరీకి ఫుల్‌స్టాప్ పడేదెప్పుడు?

జెన్‌జీ ఉద్యోగులకు నో జాబ్స్?.. మారిన కార్పొరేట్ కంపెనీల రూట్!

ఏపీలో SIR ‘సర్జిరీ’.. 44 లక్షల ఓట్లకు గండి! రాజకీయం మారుతుందా?

మీ దారిలోనే మేము.. సోష‌ల్ మీడియాతోనే న‌డుస్తాము.. మీడియాను ప‌ట్టించుకోము!

హ‌ద్దులు మీరి మాట‌లొద్దు.. ఇద్ద‌రూ అదే చేస్తున్నారు… మార్చుకోవాలి…!

న‌మో మోడీ.. ఏపీ నీకు రుణ‌ప‌డి ఉంటుంది… బాబు భావోద్వేగ ప్ర‌సంగానికి ప్ర‌ధాని ఫిదా…!

గల్ఫ్ యుద్ధంతో పాకిస్తాన్ బిజినెస్.. శాంతి కబుర్ల పేరుతో ఆయుధాలు అమ్ముతున్న పాక్!

Big Stories

Advertisement
×