E-Paper
Advertisement

Crime News: పల్నాడు జిల్లాలో దారుణం.. దుండగుల దాడి.. కొడుకు మృతి, తల్లికి తీవ్ర గాయాలు!

Crime News: పల్నాడు జిల్లాలో దారుణం.. దుండగుల దాడి.. కొడుకు మృతి, తల్లికి తీవ్ర గాయాలు!

Crime News: ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తల్లీ, కొడుకుపై కత్తితో దాడి చేసి గొంతులు కోశారు. ఈ దాడిలో కొడుకు సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది.

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. నకరికల్లు మండలం, చాగల్లు గ్రామం వద్ద పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Also Read: యూకేలో దారుణం: భారత విద్యార్థిపై కత్తులతో దాడి.. చికిత్స పొందుతూ మృతి!

నిందితులు మైనర్లుగా సమాచారం
నిందితులు మైనర్లుగా తెలుస్తోంది. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఆగ్రహించిన గ్రామస్తులు నిందితులను చితకబాదడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×