E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి

ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి
Advertisement

ACB Trap: స్వేచ్ఛ బ్యూరో: ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి చిక్కారు. రూ10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ నరేష్ ఉద్యోగి పట్టుపడ్డాడు. ఏసీబీ డి.ఎస్పీ. వై. రమేష్ ఆధ్వర్యంలో దాడిచేసి పట్టుకున్నారు.

వివరాల్లోకి వెలితే..

పోడు రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి. ఎస్పీ. వై. రమేష్ ఆధ్వర్యంలోని ఏసీబీ బృందం గురువారం దాడి చేసి ఓ ఫారెస్టు బీట్ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైతు నుండి పది వేలు లంచం తీసుకుంటూ, గుండాల మండలం, నడిమిగూడెం ఫారెస్టు బీట్ అధికారి బానోతు నరేష్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఫిర్యాదు రాగానే ఆ శాఖ అధికారులు డి.ఎస్పీ వై. రమేష్ బృందం వల పన్నింది.

Advertisement

Also read: స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్ కల్తీ పాల కోటపై అధికారుల పంజా..!

గుండాల మండలం సాయనపల్లిలో..

మారుమూల గ్రామాల నుండి ఏసీబీకి ఫిర్యాదులు అందే స్థాయిలో ఏసీబీ అధికారులు ప్రజలను చైతన్య వంతులను చేశారు. స్పందించే తీరువల్ల ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. ఐతే గుండాల మండలం సాయనపల్లిలో పోడు రైతును ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు బీట్ అధికారి లంచం డిమాండ్ చేసి, స్వయంగా తీసుకుంటు ఏసీబీకి చిక్కడం స్ధానికంగా సంచలనం రేపింది.

Advertisement

Also read: కమీషన్ల కక్కుర్తి కోసం రైతులను వేదిస్తారా.. రాంచందర్ రావు ఫైర్..!

Related News

Farm Pond: మేకను కాపాడబోయి.. నీటిలో పడి మహిళ మృతి!

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. రూ. 2.6 కోట్ల విలువైన గాంజా స్వాధీనం

Murder Case: ప్రియుడితో కలిసి భార్య దారుణం.. నిద్రిస్తున్న భర్తపై రుబ్బురోలు రాయితో దాడి..!

గన్నవరం బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు!

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో కుప్పకూలిన ఓ ఇల్లు.. స్పాట్‌లో!

కడదాకా ఉండాల్సిన ఇల్లాలు.. కసాయిగా మారింది.. వివాహేతర సంబంధం చిచ్చు.. దేవరకద్ర మండలంలో దారుణం!

హోమ్‌ స్టేలో ఏం జరిగింది? ఫిజియో థెరపిస్ట్ అనుమానాస్పద మృతి, ప్రియుడు మాటేంటి?

పల్నాడు జిల్లాలో దొంగల బీభత్సం.. 56 తులాల బంగారం చోరీ!

Big Stories

×