BigTV English

Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నవ్‌ జిల్లాలో ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా..మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.


జమల్దిపూర్‌ గ్రామ సమీపంలోని హర్దోయ్‌-ఉన్నవ్‌ రహదారిపై వేగంగా వచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని కాన్పూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

Also Read: ఏడాది క్రితం మిస్సైన మోడల్ డెడ్ బాడీ లభ్యం.. అసలేం జరిగింది ?


ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్‌ పరారయ్యాడని చెప్పారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు.

Related News

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Big Stories

×