BigTV English

Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి
Advertisement

Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నవ్‌ జిల్లాలో ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా..మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.


జమల్దిపూర్‌ గ్రామ సమీపంలోని హర్దోయ్‌-ఉన్నవ్‌ రహదారిపై వేగంగా వచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని కాన్పూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

Also Read: ఏడాది క్రితం మిస్సైన మోడల్ డెడ్ బాడీ లభ్యం.. అసలేం జరిగింది ?


ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్‌ పరారయ్యాడని చెప్పారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు.

Related News

Karimnagar Murder Case: వయాగ్రా ట్యాబ్లెట్స్ ఇచ్చి.. భర్తను కిటికీ గ్రిల్‌కు కట్టేసి..

Guntur Train Molest Case: ఏపీలో దారుణం.. రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

Modi Public Meeting: మోదీ సభలో అపశృతి.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

Student Suicide: ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం.. క్లాస్‌ రూమ్‌లో ఉరివేసుకుని స్టూడెంట్ సూసైడ్

Bus Incident: ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు..

Gold Shop Robbery: పట్టపగలు బంగారం షాపు దోపిడీ.. యజమానిపై దాడి, 3 లక్షల నగలు దోచేశారు

Road Accident: ఘోర‌ రోడ్డు ప్రమాదం.. వెళ్తున్న ఆటోను, బైక్‌ను ఢీ కొట్టి బోల్తా కొట్టిన మ‌రో ఆటో

Nagarkurnool: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసి. యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం

Big Stories

×