E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌లో చనిపోయారు..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌లో చనిపోయారు..
Advertisement

Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. విజయపురు జిల్లాలో మునగులి సమీపంలో కారును ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా జోగులాంబ గద్వాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన టీ. భాస్కర్, ఆయన భార్య పవిత్ర, అభిరామ్, జ్యోత్స్న పాటు డ్రైవర్ శివప్ప, బస్సు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. టీ. భాస్కర్ పదేళ్ల కొడుకు ప్రవీణ్ కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత కొన్ని రోజుల నుంచి భాస్కర్ కెనెరా బ్యాంక్ లో పని చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి గద్వాలలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు క కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: Skywalk: హైదరాబాద్‌లో అత్యద్భుతంగా మరో స్కైవాక్.. త్వరలోనే ప్రారంభం.. ఎక్కడో తెల్సా..?

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×