BigTV English

Telugu doctor: అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానాస్పద మృతి

Telugu doctor: అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానాస్పద మృతి

Telugu doctor died in america: అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరుకు చెందిన పేరంశెట్టి రమేశ్ బాబు(68)ని కొంతమంది దుండుగులు కాల్చి చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


వివరాల ప్రకారం..తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించిన ఆయన..జమైకాలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డాడు. ఆయనతోపాటు భారయ కూడా అక్కడే వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులుండగా.. వారు అక్కడే ఉంటున్నారు.

ఇదిలా ఉండగా, కరోనా సమయంలో రమేశ్ బాబు విశేష సేవలు అందించారు. సేవలకు గానూ ఆయన పురస్కారాలు సైతం అందుకున్నారు. గతంలో తాను చదువుకున్న పాఠశాలకు రూ.14 లక్షల విరాళం అందించారు. అలాగే స్వగ్రామంలో సాయిబాబా ఆలయ నిర్మాణానికి సైతం రూ.20లక్షలు అందించారు. ఇటీవల ఏపీకి వచ్చిన ఆయన..తిరిగి అమెరికా వెళ్లిపోయారు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబసభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


Related News

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

Big Stories

×