BigTV English

Ananthapuram: దంపతుల్ని బలిగొన్న టమోటా లోడ్ లారీ.. తెగిపడిన మొండెం

Ananthapuram: దంపతుల్ని బలిగొన్న టమోటా లోడ్ లారీ.. తెగిపడిన మొండెం

Ananthapuram Road Accident: టమోటా లోడ్ లారీ దంపతుల పాలిట మృత్యు శకటం అయింది. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో భర్త మొండెం తెగిపడింది. భార్య కూడా అక్కడికక్కడే మరణించింది.


గుత్తి సమీపంలోని అప్పేదొడ్డికి చెందిన హనుమంతరెడ్డి, అతని భార్య ఒక పనిమీద బైక్ పై అనంతపురం వెళ్లారు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. టమాటా లోడ్ తో వచ్చిన లారీ బైక్ ను ఢీ కొట్టింది. దాంతో వారిద్దరూ స్పాట్ లో మృతి చెందారు. హనుమంతరెడ్డి తల, మొండెం వేర్వేరుగా పడి ఉండటంతో.. స్థానికులు ఆ ఘటన చూసి భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హనుమంతరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.


Related News

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

Big Stories

×