E-Paper
Advertisement

2 Killed Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు..

2 Killed Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు..

2 Killed 1 Injured in Tirupati Road Accident: తిరుపతి జిల్లా పాకాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు-తిరుపతి హైవే రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి తిరుపతి వెళుతున్న లారీని వేగంగా వస్తున్న ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

కాగా, ఏడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలవడంతో అక్కడి స్థానికులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన జ్యోతి గోయల్, ఆశీస్సు గోయల్‌గా గుర్తించారు.

Also Read: పెదకాకానిలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ కారును అతివేగంగా నడిపి ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×