BigTV English

2 Killed Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు..

2 Killed Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు..

2 Killed 1 Injured in Tirupati Road Accident: తిరుపతి జిల్లా పాకాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు-తిరుపతి హైవే రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి తిరుపతి వెళుతున్న లారీని వేగంగా వస్తున్న ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.


కాగా, ఏడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలవడంతో అక్కడి స్థానికులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన జ్యోతి గోయల్, ఆశీస్సు గోయల్‌గా గుర్తించారు.

Also Read: పెదకాకానిలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి


బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ కారును అతివేగంగా నడిపి ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Crime: భార్యలను చంపుతున్న భర్తలు.. అసలు కథ ఇదే..!

Anantapur News: అనంతలో ట్రయాంగిల్‌ లవ్‌‌.. ప్రియురాలి బెదిరింపులు, మరో యువతి సూసైడ్

Medipally News: కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు..

Hyderabad News: నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. క్రికెట్ బ్యాట్‌తో బైకర్స్‌పై దాడి చేసి, మేటరేంటి?

Big Stories

×