Accident: ఆసిఫ్నగర్ పీఎస్ పరిధిలోని మెహదీపట్నంలో నడిరోడ్డుపై పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెల్తున్న ఓ మహిళను కారుతో భలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాదానికి గురైన మహిళ తీవ్రంగా గాయపడింది.
Also read: ఉపవాసం తర్వాత ఫ్రూటీ తాగి వ్యక్తి మృతి.. వైరల్ అవుతున్న ఫరీదాబాద్ ఘటన
ఆసిఫ్నగర్ పీఎస్ పరిధిలోని మెహదీపట్నంలో రోడ్డుపై వెల్తున్న ఓ మహిళను ఇనోవా కారు వెనుక నుండి వచ్చి అతి భలంగా ఢీకొట్టింది. దీంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మహిళతో పాటుగా మరో వ్యక్తి కూడా గాయాలయ్యాయి. రోడ్డు పక్కకు నడుచుకుంటూ వెలుతున్న మహిళను ఢీకొట్టడంతో అక్కడి స్థానికుల ఓక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి ప్రస్థుతం విషమంగా ఉందని అక్కడి స్థానికులలు తెలిపారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును జీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. సంఘటన అనంతరం డ్రైవర్ పరారవగా అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా లేదంటే ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నర్సును ఢీకొట్టిన ఇన్నోవా కారు..
ఆసిఫ్నగర్ పీఎస్ పరిధిలోని మెహదీపట్నంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ నర్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న… pic.twitter.com/iztz2sUX2E
— BIG TV Breaking News (@bigtvtelugu) June 21, 2026
Also read: ఇండియాలోకి సరికొత్త గెలాక్సీ వాచ్.. లాంచ్ డేట్, ఫీచర్స్ ఇవే!