E-Paper
Advertisement

Rahu-Ketu Transit: రాహువు- కేతువు సంచారం.. 2025లో ఈ రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయ్

Rahu-Ketu Transit: రాహువు- కేతువు సంచారం.. 2025లో ఈ రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయ్
Advertisement

Rahu- Ketu Transit: కొత్త సంవత్సరం 2025లో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. 2025లో చాలా గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నాయి. వీటిలో రాహు-కేతువులు 18 నెలల వ్యవధిలో తమ స్థానాలను మార్చుకుంటాయి.

2025లో రాహువు మీనరాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. కేతు గ్రహం కన్యారాశి నుండి బయటకు వెళ్లి సింహరాశిలోకి ప్రవేశిస్తుంది. రాహు-కేతువుల ఈ రాశి మార్పు 18 మే 2025, ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు జరుగుతుంది. రాహు-కేతువుల ఈ రాశి మార్పు 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని వల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు. ఏ 3 అదృష్టాన్ని పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మిథున రాశి:
రాహు-కేతువుల ఈ సంచారం మిథున రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యక్తులకు 2025లో అదృష్టం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కెరీర్‌లో పురోగతికి కొత్త అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగ శోధన కూడా పూర్తవుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి. ఆఫీసుల్లో చాలా సమయం గడుపుతారు. తీసుకునే నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోవాలి. ఉన్నతాధికారుల నుంచి మీరు ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి.

మకర రాశి:
రాహు-కేతువుల సంచారం మకర రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ వ్యక్తులకు ఊహించని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మతం , ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ , ఇంక్రిమెంట్ యొక్క ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అంతే కాకుండా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తాయి. కేతువు, రాహువు సంచారం మకర రాశి వారికి వ్యాపారంలో లాభాలను తెచ్చిపెడుతుంది. అంతే కాకుండా విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం.  మీ ఆరోగ్యంపై కాస్త శ్రద్ద వహించండి. ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు.

Advertisement

Also Read: పూజించే తులసి మొక్క ఎండిపోతుందా ? ఇది దేనికి సంకేతమో తెలుసుకోండి

ధనస్సు రాశి:

రాహు-కేతువుల రాశి మార్పు ధనుస్సు రాశి వారికి కొత్త సంవత్సరం బాగుంటుంది. ఈ వ్యక్తులు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు. ఈ వ్యక్తులు తమ పనిలో ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు. మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో సమయం గడుపుతారు. అనవసర ఖర్చులను అదుపు చేస్తారు. అంతే కాకుండా మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు . శత్రువుల కుట్రలను తిప్పికొడతారు. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ఈ శుభ వార్తలు కూడా వింటారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×