E-Paper
Advertisement

Land Slides : విరిగిపడిన కొండచరియలు.. 47 మంది మృతి..

Land Slides : విరిగిపడిన కొండచరియలు.. 47 మంది మృతి..
Advertisement

Land Slides : కొండచరియలు విరిగిపడటంత 47 మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం చైనాలోని పర్వత ప్రాంతమైన యునాన్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో మరికొంరు గాయాలపాలైనట్లు సమాచారం. ఘటనా ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది.. 200 మందిని రక్షించారు.

స్థానిక మీడియా తెలిపిన కథనాల ప్రకారం.. చైనాలోని నైరుతి ప్రావిన్స్ లోని యునాన్ లో ఈ ప్రమాదం జరిగింది. యున్నాన్ లోని లియాంగ్ సుయ్ గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో.. 18 ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం జెన్ జియాంగ్ కౌంటీలోని టాంగ్ ఫాంగ్ నగరానికి చెందినదదిగా గుర్తించారు. కాగా.. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Related News

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

Big Stories

Advertisement
×