E-Paper
Advertisement

Land Slides : విరిగిపడిన కొండచరియలు.. 47 మంది మృతి..

Land Slides : విరిగిపడిన కొండచరియలు.. 47 మంది మృతి..

Land Slides : కొండచరియలు విరిగిపడటంత 47 మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం చైనాలోని పర్వత ప్రాంతమైన యునాన్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో మరికొంరు గాయాలపాలైనట్లు సమాచారం. ఘటనా ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది.. 200 మందిని రక్షించారు.

స్థానిక మీడియా తెలిపిన కథనాల ప్రకారం.. చైనాలోని నైరుతి ప్రావిన్స్ లోని యునాన్ లో ఈ ప్రమాదం జరిగింది. యున్నాన్ లోని లియాంగ్ సుయ్ గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో.. 18 ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం జెన్ జియాంగ్ కౌంటీలోని టాంగ్ ఫాంగ్ నగరానికి చెందినదదిగా గుర్తించారు. కాగా.. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×