E-Paper
Advertisement

Ashok Veeraraghavan: అమెరికాలో ఎన్నారై కు ప్రతిష్ఠాత్మక అవార్డు.. ప్రకటించిన ది టెక్సాస్ అకాడమి ఆఫ్ మెడిసిన్

Ashok Veeraraghavan: అమెరికాలో ఎన్నారై కు ప్రతిష్ఠాత్మక అవార్డు.. ప్రకటించిన ది టెక్సాస్ అకాడమి ఆఫ్ మెడిసిన్
Ashok Veeraraghavan
Ashok Veeraraghavan

Ashok Veeraraghavan: ఇమేజింగ్ సాంకేతికతతో విప్లవాత్మక పరిశోధనలు చేసిన.. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త అశోక్ వీరరాఘవన్ కు ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిష్ఠాత్మక ఈడిత్ అండ్ పీటర్ ఓ డానల్ (Edith and Peter O’Donnell Award) అవార్డు దక్కింది. ఈ అవార్డును టెక్సాస్ రాష్ట్ర అత్యున్నత అవార్డుల్లో ఒకటిగా భావిస్తారు. ది టెక్సాస్ అకాడమి ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ దీనిని అశోక్ వీరరాఘవన్ కు ప్రకటించింది. చెన్నైలో పుట్టిపెరిగిన ఆయన.. ప్రస్తుతం రైస్ యూనివర్సిటీలోని జార్జ్ ఆర్ బ్రౌన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా ఉన్నారు.

వీరరాఘవన్ తన బృందంతో కలిసి ఇమేజింగ్ టెక్నాలజీలో విప్లవాత్మక పరిశోధనలు చేశారు. ఆప్టిక్స్ నుంచి సెన్సార్ డిజైన్ వరకూ మెషిన్ ఆల్గొరిథమ్ సాంకేతికతో ఇమేజింగ్ రంగంలో వివిధ సవాళ్లను అధిగమించారు. వాటన్నింటిపై సమీకృత విధానంలో పరిశోధన చేస్తున్నట్లు ప్రొఫెసర్ వీరరాఘవన్ తెలిపారు. ఇప్పుడున్న సాంకేతికతో చూడటం సాధ్యం కాని వాటిని కూడా కనిపించేలా చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Related News

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా దాడులు.. క్షిపణి ప్రయోగ కేంద్రాలు

Big Stories

×