E-Paper
Advertisement

Niti Aayog: భారత్‌లోనే కంపెనీలు స్థాపించండి..చైనాకు నీతి అయోగ్ సూచన

Niti Aayog: భారత్‌లోనే కంపెనీలు స్థాపించండి..చైనాకు నీతి అయోగ్ సూచన

Investment by Chinese firms vital: భారత్, చైనా మధ్య వాణిజ్యం స్తంభించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో చైనాకు భారత్ ఓ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య వస్తువుల కొనుగోలుకు సంబంధించి దిగుమతి జరుగుతోంది. రానున్న రోజుల్లో మరిన్న వస్తువులను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే చైనా నుంచి మరిన్ని వస్తువుల కొనుగోలు విషయంలో దిగుమతి చేసుకునే బదులు భారత్ లోనే పెట్టుబడులు పెడితే ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని నీతి అయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి చైనాకు సూచించాడు.

చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడం కంటే స్థానికంగానే ఆ వస్తువులను తయారీ చేసేందుకు చైనా ఇక్కడే కంపెనీలు స్థాపించడంతో పాటు పెట్టుబడి పెడితే మంచిదని సూచించారు. ఇలా వస్తువులను భారత్‌లో ఉత్పత్తి చేస్తే దేశానికి మంచిదని నీతి అయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి చెప్పారు.

Also Read:  ‘ప్రధాని రాజీనామా చేయాలి’.. 91 మంది ఆందోళనకారులు దుర్మరణం

ఆర్థిక సర్వే ప్రకారం..అమెరికా, యూరప్ వంటి దేశాలు చైనా నుంచి ఉత్పత్తులను తగ్గించుకుంటున్నాయని వివరించారు. ఒకవేళ భారత్ లో తయార్యే చైనా ఉత్పత్తులను అమెరికాచ యూరప్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తే ఆర్థికంగా భారత్ కూడా బలపడుతుందని చెప్పారు.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×