E-Paper
Advertisement

Papua New Guinea: పపువా న్యూ గినియాలో ఘోరం ..26మందిని నరికేశారు!

Papua New Guinea: పపువా న్యూ గినియాలో ఘోరం ..26మందిని నరికేశారు!
Advertisement

Genocide Papua New Guinea: పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలో దారుణం చోటుచేసుకుంది. జూలై 16 నుంచి 18 మధ్య మూడు గ్రామాలపై ఓ ముఠా ఒక్కసారిగా దాడి చేసిన సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ దాడిలో 26మంది మృతి చెందారు. దుండగులు వీరిని అతికిరాతంగా నరికి చంపేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు.

మూడు గ్రామాలపై ఓ ముఠా దాడి చేసి మృతదేహాలను చెల్లాచెదురుగా పడేశారు. ఇలా పడేయడంతో సమీపంలోని మొసళ్లు కొన్ని మృతదేహాలను సరస్సులోకి లాకెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. దాడి చేసే సమయంలో కొంతమంది పారిపోయారు. దుండగులు ఇళ్లను సైతం దహనం చేయడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తలదాచుకున్నారని అధికారులు చెబుతున్నారు.

Advertisement

భూములు, సరస్సుల యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదం నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×