E-Paper
Advertisement

USA: బొమ్మను ధ్వంసం చేసిన వృద్ధురాలు.. దాని విలువ తెలిస్తే షాక్..

USA: బొమ్మను ధ్వంసం చేసిన వృద్ధురాలు.. దాని విలువ తెలిస్తే షాక్..
Advertisement

USA: ఆర్ట్ వర్క్ ప్రదర్శనల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అరుదైన వస్తువులు, కళారూపాలు, పెయింటింగ్స్ ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. అనేక దేశాల్లో ఈ ప్రదర్శనలు జరుగుతుంటాయి. అరుదైన కళాఖండాలను చూడాలంటే ఈ ప్రదర్శనకు వెళ్లాల్సిందే. ఇక ఇటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా ‘ఇక్కడ కళాఖండాలను తాకొద్దు’ అనే బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ చాలా మంది బోర్డు చూసినా కూడా కావాలనే వాటిని తాకుతుంటారు.

ఇటీవల అమెరికాలోని మియామిలో వీఐపీ ప్రివ్యూ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ పాప్ కళాకారుడు జెఫ్ రూపొందించిన బెలూన్ డాగ్ సిరీస్‌లోని నీలం రంగు బొమ్మను ప్రదర్శనకు ఉంచారు. దాని విలువ రూ. 42 వేల డాలర్లు. అంటే మన డబ్బుల్లో అక్షరాల రూ.43 లక్షలు.

Advertisement

ఇక అసలు విషయానికొస్తే.. ఆ కార్యక్రమానికి వచ్చిన ఓ వృద్దురాలు బెలూన్ డాగ్‌ను చూసి ఆశ్చర్యపోయింది. దాన్ని తట్టి చూసింది. దీంతో క్షణాల్లో ఆ బొమ్మ జారి కింద పడి పగిలిపోయింది. ఏం జరుగుతుందో తెలియక వృద్ధురాలు ఒక్కసారిగా షాక్ అయిపోయింది.

ఈ ఘటనపై స్పందించిన నిర్వాహకులు.. వృద్ధురాలు కావాలని బొమ్మను తాకలేదని.. అనుకోకుండా జరిగిందన్నారు. బొమ్మకు బీమా ఉండటంతో నష్ట పరిహారం లభిస్తుందని వెల్లడించారు. బొమ్మను ధ్వంసం చేసిన వృద్ధురాలి పేరును మాత్రం సీక్రెట్‌గా ఉంచారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×