E-Paper
Advertisement

Thirumala : నేడే డిసెంబర్ కోటా విడుదల

Thirumala : నేడే డిసెంబర్ కోటా విడుదల

Thirumala : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవాళ నవంబర్ 11న ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. వచ్చే నెలలో తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ముందస్తుగా దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని కోరారు.

డిసెంబర్‌ నెల మొత్తానికి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులో ఉంచనున్నామని తెలిపారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. కరోనా పూర్తిగా తగ్గిపోవడంతో తిరుమలకి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. తిరుమలలో కూడా పూర్తిగా నిబంధనలు ఎత్తివేయడంతో కొన్ని నెలలుగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలను సందర్శిస్తున్నారు. డిసెంబర్‌ నెలలో అధిక పెళ్లిళ్లు ఉన్నందున భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Tags

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×