E-Paper
Advertisement
Samantha: స‌మంత‌… అంత చీప్‌గా ఎలా దొరికేసింద‌బ్బా!
Disney: ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కూడా తొలగింపులు.. 7వేల మందికి ఉద్వాసన పలికిన డిస్నీ

Disney: ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కూడా తొలగింపులు.. 7వేల మందికి ఉద్వాసన పలికిన డిస్నీ

Disney: ఐటీరంగంలోనే కాకుండా.. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కూడా తొలగింపుల పర్వం కొనసాగుతోంది. దిగ్గజ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ డిస్నీ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు కంపెనీ సీఈవో బాబ్ ఐగర్ వెల్లడించారు. పెద్ద ఎత్తున తమ సబ్‌‌స్క్రైబర్లను కోల్పోవడంతో పాటు ఆదాయం కూడా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ.. లేఆఫ్స్ విషయాన్ని వెల్లడించారు. గడిచిన మూడునెలల్లో తమ సబ్‌స్రైబర్ల సంఖ్య […]

Global Warming:సూర్యకాంతితో గ్లోబల్ వార్మింగ్ అదుపులోకి..
The Kashmir Files: అదో చెత్త సినిమా.. ‘ది కాశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్
Basketball:బాస్కెట్‌బాల్‌లో 40 ఏళ్ల రికార్డు బద్దలు
Bhola Shankar : భోళా శంకర్ మూవీ అప్ డేట్స్.. మెగాస్టార్ పై స్పెషల్ సాంగ్ షూటింగ్ షురూ..
Adani shares:ఇన్వెస్టర్లకు ఊరట.. పెరుగుతున్న అదానీ షేర్లు..
Humanoid Robots:మనుషుల్లాగే పనిచేసే రోబోలు.. ప్రత్యేక టెక్నాలజీతో..
Chiranjeevi: చిరంజీవిని కోడిగుడ్ల‌తో కొట్టిన జగిత్యాల జ‌నాలు

Chiranjeevi: చిరంజీవిని కోడిగుడ్ల‌తో కొట్టిన జగిత్యాల జ‌నాలు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే సినీ ఇండ‌స్ట్రీలో తిరుగులేని క‌థానాయ‌కుడు. రాజ‌కీయాల్లోనూ చ‌క్రం తిప్పాల‌ని, త‌న వంతుగా ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని ఆయ‌న అడుగు పెట్టారు. అయితే ఆయ‌న‌కు తిర‌స్కార‌మే ఎదురైంది. దాదాపు ద‌శాబ్ద‌కాలం పాటు రాజ‌కీయాల్లోనే ఉన్న ఆయ‌న మ‌ళ్లీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేశారు. ఎప్ప‌టిలాగానే సినిమాలు చేస్తూ అభిమానుల‌ను మెప్పిస్తున్నారు. సినీ ఇండ‌స్ట్రీలో ఉంటూ కార్మికుల‌కు, క‌ళాకారుల‌కు త‌న‌దైన సేవ‌ను అందించ‌టంలో ఆయ‌న ఎప్పుడూ ముందుంటున్నారు. తాజాగా ఆయ‌న చెప్పిన ఓ విష‌యం నెట్టింట వైర‌ల్ […]

T20I Rankings:దూసుకొచ్చిన గిల్, పాండ్యా
Kakinada : కాకినాడ జిల్లాలో ఏడుగురు కార్మికులు మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే.?

Kakinada : కాకినాడ జిల్లాలో ఏడుగురు కార్మికులు మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే.?

Kakinada : కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. పెద్దాపురం మండలం జి.రాగంపేటలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగింది. మృతుల్లో ఐదుగురిని పాడేరు వాసులుగా గుర్తించారు. వారిని కుర్రా రామారావు, వెచ్చంగి కృష్ణ , వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్‌, కురతాడు బంజిబాబుగా గుర్తించారు. మరో ఇద్దరని పెద్దాపురం మండలం పులివేరు చెందిన కట్టమూరి జగదీశ్‌, ప్రసాద్‌ గా నిర్ధారించారు. కార్మికులు ఆయిల్ ట్యాంకర్ శుభ్రం […]

CBI: ఫాంహౌజ్ కేసులో ప్రభుత్వాన్ని వెంటాడుతున్న సీబీఐ.. చిక్కులు తప్పవా?
Shaakuntalam Postponed: సమంత ‘శాకుంత‌లం’ రిలీజ్ మ‌ళ్లీ వాయిదా..
Harish Rao: వెన్నెలను చూడకుండా చందమామలోని మచ్చలను చూస్తున్నారా?

Big Stories

Advertisement
×