E-Paper
Advertisement
Rishabh Pant: హెల్త్ అప్డేట్.. కర్రల సాయంతో నడుస్తున్న పంత్
Love Marriage: పెద్దలు ఒప్పుకోలేదని.. ప్రేమకు వేదికైన కాలేజీలో పెళ్లి చేసుకున్న జంట
Ram Charan: ఆనంద్ మహీంద్రాను కలవడం సంతోషంగా ఉంది.. కేటీఆర్‌కు థాంక్యూ: రామ్ చరణ్
Horse: పెళ్లి కొడుకుతో పారిపోయిన గుర్రం.. వీడియో వైరల్
Vande Bharat: వందేభారత్ ట్రైన్‌పై మరోసారి రాళ్లదాడి
Mahesh-Namratha: మహేష్‌బాబు-నమ్రత.. ముందు ప్రపోజ్ చేసింది ఎవరంటే?
Microsoft: మైక్రోసాఫ్ట్‌లో కొనసాగుతోన్న తొలగింపుల పర్వం

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో కొనసాగుతోన్న తొలగింపుల పర్వం

Microsoft: ఆర్థిక మాంద్యం దెబ్బకు టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ముమ్మరం చేశాయి. పెద్ద ఎత్తున కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పోయిన నెలలో 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తొలగింపు ప్రక్రియను మైక్రోసాఫ్ట్ మొదలుపెట్టింది. ఇప్పటి వరకు అమెరికాలోని కార్యాలయంలో పనిచేస్తున్న 617 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తొలగింపుకు గురైన వారిలో ఎక్స్‌బాస్, హోలోలెన్స్, సర్ఫేస్ […]

Supreme Court: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Supreme Court: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Supreme Court: ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ డాక్యుమెంటరీపై వివాదం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ డాక్యుమెంటరీని ఖండించింది. దేశంలోని పలు యూనివర్సిటీల్లో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో బీబీసీ కార్యకలాపాలను భారత్‌లో నిషేధించాలంటూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఓ లఘచిత్రం దేశాన్ని ఎలా ప్రభావితం చేయగలదని ప్రశ్నించింది. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని […]

low-cost electric scooters: ఓలా.. అదిరిపోలా!
Singer Yasaswi:సెల‌బ్రిటీ ముసుగులో సింగ‌ర్ య‌శ‌స్వి మోసం
MUKESH AMBANI: డిసెంబర్ నాటికి యూపీ అంతటా జియో 5జీ సేవలు: ముకేశ్ అంబానీ

MUKESH AMBANI: డిసెంబర్ నాటికి యూపీ అంతటా జియో 5జీ సేవలు: ముకేశ్ అంబానీ

MUKESH AMBANI: ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలకంటే వేగంగా భారతీయులు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. భారత్ బలమైన వృద్ధి బాటలో పయనిస్తోందని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు. యూపీలోని లఖ్‌నవూలో జరుగుతోన్న ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు-2023లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్2023-24ను ప్రశంసించారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత్‌ను అభివృద్ధి […]

Paneer curry: పెళ్లిలో పనీరు కర్రీ పెట్టలేదని.. వరుడి బంధువుల వీరంగం
Mahesh Babu: 18 ఏళ్ల వివాహ బంధం.. మనం ఇలాగే జీవిద్దాం.. నమ్రత: మహేష్‌బాబు
Rajasthan Assembly : పాత బడ్జెట్‌ చదివిన సీఎం .. ఎక్కడంటే..?

Big Stories

Advertisement
×