E-Paper
Advertisement

Transgender Couple: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ కపుల్స్

Transgender Couple: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ కపుల్స్

Transgender Couple: దేశంలోనే మొట్టమొదటిసారి స్త్రీగా మారిన ఓ పురుషుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్స్ జంట జహద్, జియాపావల్‌లు కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం జియా కేరళలోని కోయిక్కోడ్ మెడికల్ కాలేజీలో పండంటిబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జహద్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అయితే పుట్టిన బిడ్డ ఆడ, మగ అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. ఇక తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. పుట్టిన బిడ్డకు పాలు ఇచ్చే అవకాశం లేకపోవడంతో మిల్క్ బ్యాంక్ నుంచి బ్రెస్ట్ మిల్క్‌ను పట్టిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.

కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్లు జియా, జహద్ మూడేళ్లుగా కలిసి జీవనం సాగిస్తున్నారు. పురుషుడుగా జన్మించిన జియా లింగమార్పిడి చేయించుకొని స్త్రీగా మారారు. ఈక్రమంలో జియా గర్భం దాల్చారు. దీంతో జహద్ పురుషుడిగా మారే చికిత్సను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×