E-Paper
PM Modi: ఎవరు ఎవరకి మిత్రులు?.. ఎవరు ఎవరికి శత్రువులు?
Yashoda : ప్రేక్షకులకు చెప్పాల్సిన కథ యశోద.. అందుకే సినిమాలో నటించాం..
Jagan: కేంద్రంతో బంధంపై జగన్ క్లారిటీ..అదే అజెండా..!
PM Modi: సింగరేణిపై మోదీ క్లారిటీ.. కేసీఆర్ కు ఈరోజు నిద్ర పట్టదా?
PM Modi: ఏపీలో సాఫ్ట్.. తెలంగాణలో హార్ష్.. మోదీ డబుల్ ధమాకా..
PM Modi: ఫాంహౌజ్ కేసుపై వ్యూహాత్మక మౌనం?.. అందుకేనా మోదీ వార్నింగ్?
Twitter Blue Tick Removed : బ్లూ టిక్ తొలగింపు.. మళ్లీ గందరగోళం..
PM Modi: కేసీఆరే టార్గెట్!.. వదిలి పెట్టేదేలే.. నరేంద్రుడి ఉగ్రరూపం..

PM Modi: కేసీఆరే టార్గెట్!.. వదిలి పెట్టేదేలే.. నరేంద్రుడి ఉగ్రరూపం..

Advertisement PM Modi: ప్రజలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అవినీతి, కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి మొదటి శత్రువులు.. తెలంగాణను అవినీతి, కుటుంబ పాలన నుంచి రక్షించడమే తన లక్ష్యం అంటూ.. నరేంద్రుడు ఉగ్రరూపం ప్రదర్శించారు. బేగంపేట విమానాశ్రయంలో నరేంద్ర మోదీ ప్రసంగం విన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్. అంతకు కొన్నిగంటల ముందు విశాఖ […]

Modi : ఫ్యామిలీ ఫస్ట్ కాదు పీపుల్ ఫస్ట్..దోపిడిదారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు:మోదీ

Modi : ఫ్యామిలీ ఫస్ట్ కాదు పీపుల్ ఫస్ట్..దోపిడిదారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు:మోదీ

Advertisement Modi : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్ లో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మునుగోడు ఉపఎన్నిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేలంతా తరలివచ్చారన్నారు. ఉపఎన్నిక కోసం ప్రభుత్వం మొత్తం తరలివచ్చిందన్నారు. అంటే ఓటమి భయంతో ఎంత గట్టిగా పోరాడారో ఉపఎన్నికను బట్టి అర్థమైందని మోదీ చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను చూస్తుంటే తెలంగాణలో కమలం వికసించే రోజులు దగ్గరలో ఉన్నాయని […]

T20 Worldcup : ఫైనల్ కు రూల్స్ సవరణ.. ఎందుకంటే?
Pawan kalyan :  విశాఖ సాగర తీరంలో పవన్ కల్యాణ్..
Anushka Shetty : సెట్స్‌లో వంట చేసిన అనుష్క శెట్టి
Jr Ntr : NTR 30 కోసం పవన్ టైటిల్.. ఖండించిన నిర్మాతలు
Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Advertisement Modi : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తొలుత ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ను మోదీ సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఎరువుల కర్మాగారాన్ని, భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ఇదే వేదికపై నుంచి రూ.2,268 కోట్లతో చేపట్టే మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే […]

×