BigTV English

Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 187 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 187 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే రీతిలో కొనసాగాయి. మదుపర్లు ఎక్కువగా షేర్ల అమ్మకాల వైపు మొగ్గుచూపారు. ఈ పరిణామాల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 187.31 పాయింట్లు నష్టపోయి 60,858.43 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57.5 పాయింట్ల నష్టంతో 18,107.85 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.81.33 వద్ద ఉంది.


రిలయన్స్, టీసీఎస్, ఐటీసీ, మారుతి, హెచ్‌సీఎల్‌టెక్, హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎమ్ అండ్ ఎమ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×