E-Paper
Advertisement

Aruna Miller: మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు మహిళ

Aruna Miller: మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు మహిళ
Advertisement

Aruna Miller: భారత సంతతికి చెందిన అరుణా మిల్లర్(58) చరిత్ర సృష్టించారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి 10వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఇండో అమెరికన్‌గా అరుణా మిల్లర్ ఘనత సాధించారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో చాలా మంది ట్రంప్ మద్ధతుదారులు అరుణా మిల్లర్‌కు మద్ధతు ఇచ్చారు.

తెలంగాణకు చెందిన అరుణా మిల్లర్ 1972లో అమెరికాకు వెళ్లి.. 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందారు. వృత్తి రీత్యా కెరియర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీర్ అయిన అరుణ మేరీల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో 25 సంవత్సరాలు పనిచేశారు. 2010-18 వరకు మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో కూడా పనిచేశారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×