E-Paper
Advertisement

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

Defamation Case on Shah Rukh Khan: బాలీవుడ్బాద్షా షారుక్ఖాన్కు ఊహించని షాక్తగిలింది. ఆయనపై మాజీ ప్రభుత్వ అధికారి పరువు నష్టం దావా వేశారు. మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్దాఖలు చేసి రూ. 2 కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఇంతకి అసలేం జరిగిందంటే.. షారుక్తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్గా పరిచయం అవుతూది బ్యాడ్స్ఆఫ్బాలీవుడ్అనే వెబ్ సిరీస్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన సినిమా తాజాగా వివాదలో నిలిచింది.

చిక్కుల్లో ఆర్యన్ వెబ్ సిరీస్

వెబ్సిరీస్పై నార్కొటిక్స్కంట్రోల్బ్యూరో మాజీ అధికారిక సమీర్వాంఖడే అభ్యంతరం వ్యక్తం చేశారుఇందులో తనని తప్పుగా చూపించారని ఆయన ఆరోపిస్తూ పరువు నష్టం దావా వేశారు. మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వెబ్సిరీస్లోని ఎపిసోడ్లో చూపించిన ఎసీబీ అధికారికి తనకు దగ్గర పోలిక ఉందని, గతంలో ఆర్యన్ను డ్రగ్కేసులోనే అరెస్ట్చేసిన సంఘటనను సిరీలో చూపించారు. అందులో చూపించిన ఎసీబీ అధికారికి, సమీర్వాంఖడేకు చాలా దగ్గర పోలికలు కనిపించాయంటూ సిరీస్చూసిన నెటిజన్స్అభిప్రాయ పడుతున్నారు.

రూ. 2 కోట్లు పరువు నష్టం దావా..

అలాగే సమీర్వాంఖడే కూడా అలాగే అనిపించడంతో ఆయన న్యాయపోరాటానికి దిగారు మేరకు వెబ్సిరీస్ని నిర్మించిన రెడ్చిల్లీస్ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో పాటు నెట్ఫ్లిక్స్పై ఆయన రూ. 2 కోట్లు డిమాండ్చేస్తూ పరువు నష్టం దావా వేశారు. సిరీస్లో ఉద్దేశపూర్వంగానే తనని తప్పుగా చూపించారంటూ సమీర్తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా రెడ్చిల్లీస్ఎంటర్టైన్మెంట్స్ అనేది షారుక్‌, ఆయన సతీమణి గౌరీ ఖాన్లు అధినేతలుగా వ్యవహరిస్తున్నారు. సరీస్లోనే కావాలనే నన్ను తప్పుగా చూపించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో ప్రభుత్వ, నార్కొటిక్స్కంట్రోల్బ్యూరో లాంటి దర్యాప్తు సంస్తలపై ప్రజలపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు.

Also Read: OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

రూ. 2 కోట్ల పరిహారాన్ని క్యాన్సర్రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్క్యాన్సర్ఆస్పత్రికి విరాళంగా ఇవ్వాలని ఆయన తన పిటిషన్లో ప్రతిపాదించారు. కాగా గత 2021 అక్టోబర్లో ముంబైలో జరిగిన క్రూయిజ్ పార్టీపై జరిగిన దాడి ఘటనలో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్తో పాటు పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కేసు ఎన్సీబీ కి షిఫ్ట్ చేశారు. అప్పుడు ఈ కేసు సమీర్ వాంఖడే లీడ్ చేశారు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ దాదాపు నెల రోజులపైగా జైలులో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ పై వచ్చాడు. అయితే అప్పుడు అందరికి ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చే క్రమంలో సమీర్ రూ. 25 కోట్ల వరకు లంచం తీసుకున్న ఆవినీతి ఆరోపణలు రావడంతో ఎన్సీబీ ఆయనతో పాటు పలువురిని సస్పెండ్ చేసింది. 

Related News

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

Big Stories

×