BigTV English
Advertisement

Hero Vishal: యువతిపై అత్యాచారం.. మీ కాళ్లు పట్టుకుంటానంటూ హీరో విశాల్‌ ట్వీట్‌

Hero Vishal: యువతిపై అత్యాచారం.. మీ కాళ్లు పట్టుకుంటానంటూ హీరో విశాల్‌ ట్వీట్‌

Vishal Reacts on Coimbatore Assaulted Case: తమిళనాడులో యువతిపై సాముహిక అత్యాచార ఘటనపై ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనలో బాధితురాలిని నిందించిన ఎమ్మెల్యే తీరు తప్పుబడుతున్నారు. కొయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఓ కళశాల విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి కారులో వెళుతుంది. ఈ క్రమంలో కోయంబత్తూరు ఎయిర్‌పోర్టు సమీపంలో ఆగి ఉన్న కారు నుంచి ముగ్గురు వ్యక్తులు ఆమెను అపహరించి శారీకంగా వేధించారు.


మహిళపై సాముహిక అత్యాచారం

అర్థరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు. అయితే ఈ ఘటనలో అర్థరాత్రి ఆ యువతి బయట తిరగడాన్ని ఎమ్మెల్యే ఈశ్వరన్‌ తప్పుబడుతూ చేసిన కామెంట్స్‌ వివాదస్పదంగా మారాయి. అర్థరాత్రి స్నేహితుడితో కలిసి తిగరడాన్ని సామాజిక పతనం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ రాజకీయ పరంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. సినీ, రాజకీ య ప్రముఖులు ఎమ్మెల్యే ఈశ్వరన్‌ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

రాజకీయం చేయడం ఆపండి

అలాగే హీరో విశాల్‌ కూడా ఈ అత్యాచార ఘటనపై స్పందించాడు.  ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ మీ కాళ్లు మొక్కుతా ఈ ఘటనన రాజకీయం చేయడం ఆపండి అంటూ వేడుకున్నాడు. ఆ రాత్రి ఆడపిల్ల అక్కడ ఎందుకు ఉందంటూ బాధితురాలినినింధించడం ఆపండి. దేశంలో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలను రాజకీయం చేయడం మానుకోండంటూ విశాల్‌ తన ట్వీట్‌లో  రాసుకొచ్చాడు. “న్యాయవ్యవస్థను ముందు మోకరిల్లు వేడుకుంటున్నా. మీ కాళ్లు పట్టుకుంటా. దయచేసి ఈ దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులకు ఉరిశిక్ష వేయండి. గతంలో నిర్భయలాంటి ఉదంతాలను చూశాం.


ఉరిశిక్ష వేయండి!

ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో పాటు ఆమె కన్నతల్లిని హత్యచేసిన కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లిన వ్యక్తి సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు అతడిని నిర్దొషిగా తీర్పు ఇచ్చింది. దీంతో అతడు బయటకు వచ్చేశాడు. అదే ఇలాంటివి సౌది అరేబియా వంటి దేశాల్లో జరుగుతుందా? ఎందుకంటే అక్కడ దోషులకు అంతటి కఠిమైన శిక్షలు ఉంటాయి. కానీ, మన దేశంలో ఎన్నటికీ దోషులుగా తేలమన్న ధైర్యం వల్లే నేరస్థులు మరింత రెచ్చిపోతున్నారు. కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇలాంటి నేరం జరిగినప్పుడు దివంగత ముఖ్యంత్రి వైఎస్‌ఆర్‌ (వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి) తీసుకున్న చర్యలు మెచ్చకోదగినవి. ఆయనకు నేను సెల్యూట్‌ చేస్తున్నాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది” అంటూ విశాల్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం అతడి ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Related News

Rajinikanth: రజనీకాంత్‌ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రికి సూపర్‌ స్టార్‌

Andhra King Taluka: మూడు పాటలకు మూడు ప్రత్యేకతలు… రామ్ టాలెంట్ చూపించాడా ?

Actor Ajay: చిరంజీవి కంటే బాలయ్య అంటేనే ఇష్టం… రెమ్యునరేషన్ పై అజయ్ షాకింగ్ కామెంట్స్!

Anchor Suma: ఇప్పుడు మన బతుకులు అవి, ఎన్టీఆర్ కోప్పడం పై సుమా రియాక్షన్

Jatadhara Day 1 Collections : ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్.. కాస్టూమ్స్ డబ్బులైనా వస్తాయా ?

The Girl Friend Day 1 Collection: దారుణంగా ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ డే కలెక్షన్స్… రష్మిక రికార్డ్స్ బ్రేక్

Mass jathara: మాస్ జాతర క్లోజింగ్ కలెక్షన్స్.. రవితేజ బుట్ట సర్దే టైం వచ్చిందా?

Big Stories

×