E-Paper
Advertisement

Sai Pallavi: నయనతారకు ఎసరు పెడుతున్న సాయి పల్లవి… ఏం చేసిందంటే ?

Sai Pallavi: నయనతారకు ఎసరు పెడుతున్న సాయి పల్లవి… ఏం చేసిందంటే ?
Advertisement

Sai Pallavi Vs Nayanthara: లేడీ సూపర్‌ స్టార్‌ అనగా వెంటనే గుర్తొచ్చే పేరు నయనతార. ప్రస్తుత జనరేషన్‌ హీరోయిన్లలో లేడీ సూపర్‌ స్టార్‌గా గుర్తింపు తొలి నటి నయనతార ఈమె. దశాబ్దాలుగా దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఇప్పటి దక్షిణాది నయన్ను అధిగమించిన హీరోయిన్లు లేరంటే అతిశయోక్తి కాదు. సమంత, తమన్నా, పూజ హెగ్డే ఇలా ఎంతో మంది స్టార్స్వెలుగులోకి వచ్చారు. కానీ, నయన్ను నటనలో నయన్ను అధిగమించిన వారు లేరు. ఇక పారితోషిక్విషయంలో ఆమె దారిదాపుల్లో మరో దక్షిణాది బ్యూటీ లేదు.

సౌత్ లో నయనే టాప్..

Advertisement

అయితే చాలా కాలం తర్వాత పరిశ్రమలో నయన్గట్టి పోటీ ఇచ్చే హీరోయిన్వచ్చేసిందిఆమె మరెవరో కాదు నాచురల్బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి.. క్రేజ్బాలీవుడ్వరకు వెళ్లింది. మొన్నటి వరకు దక్షిణాది పరిశ్రమ వరకే పరిమితమైన ఆమె.. ఇప్పుడు హిందీలో బిగ్గెస్ట్ప్రాజెక్ట్చేస్తోంది. దీంతో సాయి పల్లవి మార్కెట్విపరీతంగా పెరిగింది. రెమ్యునరేషన్కూడా రేంజ్లోనే తీసుకుంటుందటకాగా ఇప్పటి వరకు సౌత్లో అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోయిన్గా నయనతార ఉంది. ఒక్కొక్కొ సినిమాకు ఆమె రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు రెమ్యునరేషన్తీసుకుంది. గతంలో ఆమె నటించి బాలీవుడ్చిత్రం జావాన్కు రూ. 12 కోట్లు తీసుకుందట.

అమాంతం పెరిగిన సాయి పల్లవి మార్కెట్

దీంతో నెక్ట్స్సినిమాలకు నయన్రూ. 15 కోట్లు డిమాండ్చేస్తుంది స్థాయికి చేరుకునేందుకు నయన్కు దశాబ్దాల కాలం పట్టింది. కానీ, సాయి పల్లవి మాత్రమే ఒక్క డికెడ్లోనే నయనతార అధిగమించిందని ఇండస్ట్రీలో వర్గాలు చెవులు కొరుకుంటున్నాయి. నటనపరంగానే కాదు రెమ్యునరేషన్విషయంలో సాయి పల్లవి నయనతారకు గట్టి పోటీ ఇస్తుందట. తనదైన సహాజ నటనతో ప్రేక్షకులతో పాటు దర్శకనిర్మాతలను తన వైపుకు తిప్పుకుంటుంది సాయి పల్లవి. తండేల్బ్లాక్బస్టర్తో ఆమెకు ఆఫర్స్క్యూ కడుతున్నాయి. తన నాచురల్లుక్తో ఏకంగా రామయణ్వంటి భారీ పాన్ఇండియా ప్రాజెక్ట్ఆఫర్కొట్టేసింది.

Advertisement

Also Read: Kantara Movie: కాంతార: చాప్టర్‌ 1 విలన్‌కి డబ్బింగ్‌ చెప్పింది ఈ బిగ్‌బాస్‌ కంటెస్టెంటే.. తెలుసా?

నయన్ కు గట్టి షాక్..

బాలీవుడ్ దర్శకుడు నితేష్తివారి డ్రీమ్ప్రాజెక్ట్గా తెరకెక్కున్న బాలీవుడ్రామయణ్లో సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలు రూపొందుతున్న సినిమాకు సాయి పల్లవి రూ. 20 కోట్ల రెమ్యునరేషన్అందుకుందట. దక్షిణాది రేంజ్లో మార్కెట్చేసుకున్న హీరోయిన్ఇప్పటి వరకు లేదు. ఇప్పటి నయన్కి మార్కెట్ఉంది. కానీ, ఇప్పుడు ఏకంగా నయన్నే దాటేసి సాయి పల్లవి అత్యధిక పారితోషికం తీసుకుంటుంది. ఇక రామయణ్తర్వాత సాయి పల్లవి మరో రెండు సినిమాలు సైన్చేసిందట. వీటి కోసం ఆమె రూ. 13 కోట్లు ఛార్జ్ చేసినట్టు సమాచారం. ఇలా చూస్తే.. దక్షిణాది అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా ఇప్పుడు సాయి పల్లవి నిలిచింది. దీంతో అంత నయనతాకు సాయి పల్లవి ఎసరు పెట్టేసిందే అంటూ ఆమె యాంటీ ఫ్యాన్స్గుసగుసలాడుకుంటున్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×