BigTV English

Bharat Jodo yatra update : ఆరోజు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రలు.. ఎందుకంటే..?

Bharat Jodo yatra update : ఆరోజు  దేశవ్యాప్తంగా భారత్  జోడో యాత్రలు.. ఎందుకంటే..?
Congress Bharat Jodo yatra latest news

Congress Bharat Jodo yatra latest news(Politics news today India) :

కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర ప్రారంభించి సెప్టెంబర్ 7తేదికి ఏడాది పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని జిల్లాలో ఈ నెల 7న భారత్ జోడో యాత్రలు చేపట్టాలని శ్రేణులను కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో భారత్ జోడో యాత్రలు చేయాలని నిర్దేశించింది.


గతేడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రను ఆరు నెలల పాటు నిర్వహించారు. కన్యాకుమారి నుంచి ఈ యాత్ర మొదలు పెట్టారు. రాహుల్ గాంధీ 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పలు రాష్ట్రాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. అన్ని వాతావరణ పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని రాహుల్ జనంతో మమేకమయ్యారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు మంచి మైలేజ్ వచ్చింది. భారత్ జోడో యాత్ర సూపర్ సక్సెస్ కావడంతో సంబరాలను నిర్వహించాలని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించింది. రాహుల్ గాంధీ యాత్ర స్టార్ట్ చేసిన సెప్టెంబర్ 7న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారత్ జోడో యాత్రలు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.


Related News

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

Big Stories

×