E-Paper
Advertisement

Earthquake : నేపాల్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

Earthquake : నేపాల్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు
Advertisement

Earthquake : నేపాల్‌ను వరస భూకంపాలు వణికిస్తున్నాయి. 12 గంటల వ్యవధిలోనే 3 సార్లు భూప్రకంపనలు వచ్చాయి. మంగళవారం అర్ధరాత్రి దాటక 1.57 గంటల సమయంలో మరోసారి భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది.అంతకుముందు మంగళవారం రాత్రి 8.52 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప తీవ్రతకు నేపాల్‌లోని దోతి జిల్లాలో ఇల్లు కూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఢిల్లీలోనూ భారీ భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిలీ సరిహద్దుల్లోని నోయిడా, గుర్ గామ్‌ ప్రాంతాల్లో పది సెకన్ల పాటు ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం ప్రకటించింది. మణిపూర్ , ఉత్తరాఖండ్ లో ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఢిల్లీలో ప్రజలు చలిలోనే రాత్రంతా రోడ్లపై జాగారం చేశారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×