E-Paper
Advertisement

Facebook Love:ఫేస్‌బుక్‌ ప్రేమకథ.. ప్రియుడి కోసం పాకిస్థాన్ లోకి ఎంట్రీ..

Facebook Love:ఫేస్‌బుక్‌ ప్రేమకథ.. ప్రియుడి కోసం పాకిస్థాన్ లోకి ఎంట్రీ..
Advertisement

Facebook Love: ఈ మధ్య సోషల్ మీడియా ప్రేమలతో దేశ సరిహద్దులు దాటుతున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. మొన్న పాక్ మహిళ సీమా హైదర్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో పబ్జీ ప్రేమలో పడి తన నలుగురు పిల్లలతో ఇండియాకు వచ్చింది. ఐతే ఆమె పాక్ గూడాఛారి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈసారి ఇటు నుంచి అటు లవ్ ట్రాక్ నడిచింది. ఫేస్‌బుక్‌ ప్రేమతో ప్రియుడి కోసం పాక్‌కు వెళ్లింది ఓ భారత మహిళ. ఆమెకు అల్రెడీ పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్‌బుక్‌ స్నేహితుణ్ని కలుసుకునేందుకు పాక్‌లో అడుగుపెట్టింది.

34 ఏళ్ల అంజు, అర్వింద్‌ దంపతులు రాజస్థాన్‌ అల్వార్‌ జిల్లాలోని భివాడీలో నివసిస్తున్నారు.వారికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజుకు ఫేస్‌బుక్‌లో పాక్‌కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల యువకుడితో కొన్ని నెలల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఔషధ రంగంలో పనిచేస్తున్న నస్రుల్లాను కలుసుకోవడానికి అంజు వాయవ్య పాక్‌లోని అప్పర్‌ దిర్‌ జిల్లాకు వెళ్లింది. అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వీసాతోపాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండటంతో ఆమెను విడిచిపెట్టారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×