E-Paper
Advertisement

Maharashtra : కొవ్వొత్తుల తయారీ కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి..

Maharashtra : కొవ్వొత్తుల తయారీ కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి..
telugu news updates

Maharashtra News today(Telugu news updates) :

మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పుణె జిల్లాలో చించవాడ్ ప్రాంతంలోని కొవ్వొత్తుల తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తిసుకువచ్చారు. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Tags

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×