E-Paper
Advertisement

Maharashtra : కొవ్వొత్తుల తయారీ కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి..

Maharashtra : కొవ్వొత్తుల తయారీ కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి..
Advertisement
telugu news updates

Maharashtra News today(Telugu news updates) :

మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పుణె జిల్లాలో చించవాడ్ ప్రాంతంలోని కొవ్వొత్తుల తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తిసుకువచ్చారు. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×