E-Paper
Advertisement

Train : నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సురక్షితం..

Train : నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సురక్షితం..

Train : గూడూరు జంక్షన్ సమీపంలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది.

అహ్మదాబాద్ నుంచి చెన్నై వస్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్‌లోని పాంట్రీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది.. గూడూరు రైల్వే స్టేషన్‌లో రైలు ఆపారు. వెంటనే మంటలను అదుపు చేశారు. బోగిలో మంటలు చేలరేగడం వల్ల గంటపాటు గూడూరు రైల్వే స్టేషన్‌లోనే రైలు నిలిచిపోయింది.

ఎవరికి గాయాలు కాలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. బోగిలో అగ్నిప్రమాదానికి కారణాలు వెల్లడించలేదు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×