BigTV English

Train : నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సురక్షితం..

Train : నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సురక్షితం..

Train : గూడూరు జంక్షన్ సమీపంలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది.


అహ్మదాబాద్ నుంచి చెన్నై వస్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్‌లోని పాంట్రీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది.. గూడూరు రైల్వే స్టేషన్‌లో రైలు ఆపారు. వెంటనే మంటలను అదుపు చేశారు. బోగిలో మంటలు చేలరేగడం వల్ల గంటపాటు గూడూరు రైల్వే స్టేషన్‌లోనే రైలు నిలిచిపోయింది.

ఎవరికి గాయాలు కాలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. బోగిలో అగ్నిప్రమాదానికి కారణాలు వెల్లడించలేదు.


Related News

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

OTT Movie : ప్రేయసి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు… లవ్ ముసుగులో అమ్మాయికి నరకం… రకుల్ కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×