E-Paper
Advertisement

Transgender couple: పేరెంట్స్ కాబోతున్న ట్రాన్స్‌జెండర్ కపుల్స్

Transgender couple: పేరెంట్స్ కాబోతున్న ట్రాన్స్‌జెండర్ కపుల్స్

Transgender couple: దేశంలోనే మొట్టమొదటిసారి స్త్రీగా మారిన ఓ పురుషుడు బిడ్డకు జన్మనివ్వబోతున్నాడు. కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్స్ జంట జాహద్, జియాలు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వారు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు.

కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్లు జియా, జహద్ మూడేళ్లుగా కలిసి జీవనం సాగిస్తున్నారు. పురుషుడుగా జన్మించిన జియా లింగమార్పిడి చేయించుకొని స్త్రీగా మారారు. ఈక్రమంలో జియా గర్భం దాల్చారు. దీంతో జహద్ పురుషుడిగా మారే చికిత్సను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.

ప్రస్తుతం కడుపులో బిడ్డ క్షేమంగా ఉందని… మార్చి నెలలో డెలివరి ఉండొచ్చని జియా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. తల్లి కావాలనుకునే తన కోరిక.. తండ్రి కావాలనుకునే జహాద్ కోరిక త్వరలోనే నెరవేరబోతోందని పేర్కొన్నారు. మొదట్లో అనాథలని దత్తత తీసుకొని పెంచుకుందామనుకున్నామని.. గర్భందాల్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నామని జియా వెల్లడించారు. పుట్టబోయే బిడ్డకు మిల్క్ బ్యాంక్ నుంచి బ్రెస్ట్ మిల్క్‌ను పట్టించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×