E-Paper
Advertisement

5 Dead in Bus-Tractor Collision: ట్రాక్టర్‌ను ఢీకొని లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి.. 42 మందికి గాయాలు

5 Dead in Bus-Tractor Collision: ట్రాక్టర్‌ను ఢీకొని లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి.. 42 మందికి గాయాలు

5 Dead in Bus-Tractor Collision Near Mumbai Express Highway: ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు మినీ బస్సు ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొని ప్రమాదావశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా 42 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో అక్కడిక్కడే ఐదుగురు మృతి చెందగా.. 42 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద సమయంలో దాదాపు 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కారణంగా ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ముంబై-లోనావాలా లేన్‌లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు క్రేన్ సహాయంతో బస్సును వెలికి తీసారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధిచిన గల కారణాలు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వలన ఈ ఘటన జరిగినట్లు DCP నవీ తెలిపారు.

Also Read: అలాంటి తప్పులు చేసేవారికి..ఇకపై వెరైటీ శిక్షలు

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×