BigTV English
Advertisement

5 Dead in Bus-Tractor Collision: ట్రాక్టర్‌ను ఢీకొని లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి.. 42 మందికి గాయాలు

5 Dead in Bus-Tractor Collision: ట్రాక్టర్‌ను ఢీకొని లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి.. 42 మందికి గాయాలు

5 Dead in Bus-Tractor Collision Near Mumbai Express Highway: ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు మినీ బస్సు ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొని ప్రమాదావశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా 42 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో అక్కడిక్కడే ఐదుగురు మృతి చెందగా.. 42 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద సమయంలో దాదాపు 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కారణంగా ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ముంబై-లోనావాలా లేన్‌లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు క్రేన్ సహాయంతో బస్సును వెలికి తీసారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధిచిన గల కారణాలు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వలన ఈ ఘటన జరిగినట్లు DCP నవీ తెలిపారు.


Also Read: అలాంటి తప్పులు చేసేవారికి..ఇకపై వెరైటీ శిక్షలు

Tags

Related News

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Big Stories

×