E-Paper
Advertisement

Sharad Mohol : సొంత ముఠా సభ్యులే కాల్పులు.. పుణెలో గ్యాంగ్‌స్టర్ హత్య..

Sharad Mohol : పుణెలో గ్యాంగ్‌స్టర్‌ శరద్‌ మోహల్‌ (40)పై అతడి గ్యాంగ్‌ సభ్యులే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ మరణించాడు. శరద్ మోహల్‌కు గ్యాంగ్‌ సభ్యులకు మధ్య కొంత కాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు తలెత్తాయి. దీంతో అతనిపై కాల్పులు జరిపారు. సమాచారం అందుుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

Sharad Mohol : సొంత ముఠా సభ్యులే కాల్పులు.. పుణెలో గ్యాంగ్‌స్టర్ హత్య..

Sharad Mohol : పుణెలో గ్యాంగ్‌స్టర్‌ శరద్‌ మోహల్‌ (40)పై అతడి గ్యాంగ్‌ సభ్యులే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ మరణించాడు. శరద్ మోహల్‌కు గ్యాంగ్‌ సభ్యులకు మధ్య కొంత కాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు తలెత్తాయి. దీంతో అతనిపై కాల్పులు జరిపారు. సమాచారం అందుుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

రక్తపు మడుగులో పడి ఉన్న శరద్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఐదు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డబ్బు, భూ వివాదాల కారణంగానే అతడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. కేసు దర్యాప్తు కోసం తొమ్మిది బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. గతంలో శరద్‌ మోహల్‌పై అనేక పోలీస్‌స్టేషన్లలో దోపీడి, హత్య కేసులు నమోదయ్యాయి.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×