E-Paper
Advertisement

Pahalgam Terrorists : శ్రీలంకకు పహల్గాం ఉగ్రవాదులు పరారీ!.. ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్..

Pahalgam Terrorists : శ్రీలంకకు పహల్గాం ఉగ్రవాదులు పరారీ!.. ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్..
Advertisement

Pahalgam Terrorists : బిగ్ బ్రేకింగ్ న్యూస్. పహల్గాం ఉగ్రవాదులు శ్రీలంకకు పరారీ అయినట్టు NIA కు సమాచారం అందింది. చెన్నై నుంచి విమానంలో కొలంబో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. వెంటనే అక్కడి సిబ్బందిని భారత్ అలర్ట్ చేసింది. అనుమానిత ఉగ్రవాదుల కోసం కొలంబో విమానాశ్రయంలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం UL 122 శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బండరానాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వెంటనే ఎయిర్‌పోర్టును శ్రీలంక పోలీస్ సిబ్బంది చుట్టుముట్టారు. క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Advertisement

భారత్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఆ విమానంలో కొలంబో వస్తున్నట్టు.. చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి అక్కడికి హెచ్చరిక వెళ్లిందని తెలుస్తోంది. వెంటనే స్థానిక భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని తనిఖీలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, శ్రీలంకకు వెళ్లింది పహల్గాంలో దాడి చేసిన ఆ నలుగురు  ఉగ్రవాదులేనా? లేదంటే, వారికి మద్దతు ఇచ్చినట్టు భావిస్తున్న అనుమానితులా? అనేది ఇంకా కన్ఫామ్ కావాల్సి ఉంది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×