Supreme Judges: దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టులో పేరుకుపోయిన కేసులను పరిష్కరించేందుకు మరియు కేసుల పెండిగ్ భారాన్ని తగ్గిచడం కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. కోర్టులో జడ్జీలను పెండంకోసం కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో బిల్లును ప్రవేశ పెట్టింది. సుప్రీం కోర్టు చట్ట సవరణ బిల్లు-2026 అనే బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టగా దీనికి లోక్ సభ ఆమోదం తెలపింది.
Also Read: కొడుకులతో ప్రత్యేక పూజ చేయిస్తున్న హీరో ధనుష్!
మొదటగా ఈ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జన్ రామ్ మేఘాలాల్ చర్చ ప్రారంభించారు. దీంతో విపక్ష పార్టీలు దీనిపై ఆందోళను చేస్తుండగానే స్పీకర్ బిల్లుపై చర్చించ కుండా ఆమోదించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. అయితే సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్యను 34 నుండి 38 కి పెంచేందుకు ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. అయితే సుప్రీం కోర్టులో న్యాయమూర్తులను పెంచే విషయం పై మే నెలలోనే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో దీనిని ద సుప్రీంకోర్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్ ను 2026 ను రాష్టపతి ద్రౌపది ముర్ము జారీ చేసింది.
Also Read: కుక్కల కోసం లక్షల్లో …ఈ హీరోయిన్స్ లవ్ మాములుగా లేదుగా !