BigTV English
Advertisement

Maoists Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి..

Maoists Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి..

Maoists Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో పోలీసుల కూంబింగ్‌ కొనసాగుతోంది. నిన్న పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. కట్టెకళ్యాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దబ్బకూన గ్రామ సమీపంలోని కొండపై కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ రిజర్వ్‌ గార్డ్‌, బస్తర్‌ ఫైటర్లు పాల్గొన్నారు.


దంతెవాడ-సుక్మా జిల్లా సరిహద్దుల్లో తుమక్‌పాల్‌-దబ్బకూన పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఆపరేషన్‌ జరిగింది. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయిన అనంతరం సమీప ప్రాంతాల్లో గాలించగా మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. పేలుడు పదార్థాలు, ఆయుధాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు, ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు.


Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×