BigTV English

Maoists Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి..

Maoists Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి..

Maoists Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో పోలీసుల కూంబింగ్‌ కొనసాగుతోంది. నిన్న పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. కట్టెకళ్యాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దబ్బకూన గ్రామ సమీపంలోని కొండపై కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ రిజర్వ్‌ గార్డ్‌, బస్తర్‌ ఫైటర్లు పాల్గొన్నారు.


దంతెవాడ-సుక్మా జిల్లా సరిహద్దుల్లో తుమక్‌పాల్‌-దబ్బకూన పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఆపరేషన్‌ జరిగింది. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయిన అనంతరం సమీప ప్రాంతాల్లో గాలించగా మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. పేలుడు పదార్థాలు, ఆయుధాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు, ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు.


Related News

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

Big Stories

×