BigTV English

New York : ఫోర్బ్స్‌లో వరుసగా నాల్గవ సారి నిర్మలా సీతారామన్..

New York : ఫోర్బ్స్‌లో వరుసగా నాల్గవ సారి నిర్మలా సీతారామన్..

New York : ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా శక్తివంతమైన 100 మహిళల జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో భారత్ నుంచి నిర్మలా సీతారామన్ 34వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. భారత్ నుంచి చోటు దక్కించుకున్న మహిళల్లో ఆమె మొదటి స్థానంలో ఉన్నారు. తరువాత 53వ స్థానంలో హెచ్‌సీఎల్ చైర్ పర్సన్ రోష్ని నాడార్, 54వ స్థానంలో సెబీ చైర్ పర్సన్ మాధబి పురి బచ్ చోటు సంపాదించుకున్నారు. సెయిల్ చైర్ పర్సన్ సోమా మండల్ 67వ స్థానంలో నిలవగా.. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా 72వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక 100 మంది జాబితాలో చివరి భారత మహిళ.. నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ 89వ పొజిషన్లో నిలిచారు.


మొత్తం 100 మంది జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కరోనా మహమ్మరిని ఎదర్కోవడం..ఉక్రెయిన్ యుద్ధంలో శాంతిని నెలకొల్పేందుకు ఆమె చేసిన కృషికిగాను ఆమెకు ఈ స్థానాన్ని ఇచ్చారు. 100వ స్థానంలో ఇరాన్‌కు చెందిన జినా ‘మహ్సా’ ఆమిని నిలిచారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×