BigTV English
Advertisement

Duvvada : ప్లాట్‌ఫార్మ్, ట్రైన్ మధ్యలో ఇరుక్కున మహిళ మృతి..

Duvvada : ప్లాట్‌ఫార్మ్, ట్రైన్ మధ్యలో ఇరుక్కున మహిళ మృతి..

Duvvada : దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు కింద ఇరుక్కుపోయి బయటపడిన యువతి చికిత్స పొందుతూ చనిపోయింది. దువ్వాడ రైల్వే స్టేషన్లో‌ రైలుకు, ప్లాటుఫాంకు మధ్య ఇరుక్కొని నరకయతన అనుభవించింది. రైల్వే సిబ్బంది అతికష్టం మీద ఆమెను బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడి చివరకి ఆమె చనిపోయింది. ఈఘటనలో శశికళ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రైలు ప్రయాణం విషాదంగా మారడంపై కన్నీటి పర్యంతం అవుతున్నారు


Tags

Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×