BigTV English
500 Year Ayodhya Timeline : బాబ్రీ మసీదు, రామ జన్మ భూమి.. 500 ఏళ్ల అయోధ్య సంఘర్షణ!
Ayodhya : అయోధ్య బాలరాముడి దర్శన సమయాలివే..!  ఆన్‌లైన్ బుకింగ్ ఇలా..

Ayodhya : అయోధ్య బాలరాముడి దర్శన సమయాలివే..! ఆన్‌లైన్ బుకింగ్ ఇలా..

Ayodhya : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దివ్యమైన ముహూర్తంలో అభిజిత్‌ లగ్నంలో ప్రధాని మోదీ చేతులమీదుగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు , సాధువులు, వివిధ రంగాలకి చెందిన వ్యక్తులు, భక్తులు హజరు అయ్యారు .విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సామాన్య ప్రజలు రావొద్దని ఆలయ ట్రస్ట్ సభ్యులు కోరారు. భారీగా భక్తులు రావడం వల్ల భద్రతా సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు . జనవరి 23 నుంచి బాలరాముడి దర్శనం ప్రతిఒక్కరు చేసుకోవచ్చని ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు.

Ayodhya : అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య ..! ఏటా 5 కోట్ల మంది భక్తులు సందర్శిస్తారా?

Ayodhya : అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య ..! ఏటా 5 కోట్ల మంది భక్తులు సందర్శిస్తారా?

Ayodhya : అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గర్భగుడిలో బాలరాముడు కొలువుదీరాడు. ఇక భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఏటా 5 కోట్ల మంది యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని జెఫరీస్‌ నివేదిక అంచనా వేసింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. బాలరాముడిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నభక్తులు అయోధ్యకు పోటెత్తె అవకాశం ఉంది. రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు సందర్శిస్తారని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ గ్రూప్‌ అంచనా వేసింది. దేశ పర్యాటక ముఖ చిత్రమే మారుతుందని పేర్కొంది.

Ayodhya :  రామయ్య మీద భక్తి .. అయోధ్యకు రూ. 68 కోట్లు విరాళం..
Sculptor Arun Yogiraj : అత్యంత అదృష్టవంతుడిని.. రామ్‌లల్లా విగ్రహ రూపకర్త యోగిరాజ్‌ఆనందోత్సవం..
Rahul Gandhi | గుడి ఎదుట రాహుల్ గాంధీ ధర్నా.. అయోధ్య వేడుక వేళ అస్సాంలో హైడ్రామా!
PM Modi :  అనుష్ఠానం.. 11 రోజుల ఉపవాసం.. విరమించిన ప్రధాని మోదీ..
Kailash Satyarthi : యుద్ధాలు, హింస నుంచి బయటపడాలి.. అయోధ్య మనకిచ్చే సందేశం ఇదే..
Ayodhya : 500 ఏళ్ల కల సాకారం అయ్యింది.. ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ప్రముఖులు..
Ayodhya PM modi Speech : “మన రాముడొచ్చేశాడు.. దేశం మొత్తం నేడు దీపావళి జరుపుకుంటోంది.. “
SpiceJet : శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ.. స్పైస్‌జెట్‌ ప్రత్యేక ఆఫర్..

SpiceJet : శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ.. స్పైస్‌జెట్‌ ప్రత్యేక ఆఫర్..

SpiceJet : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా స్పైస్‌జెట్‌ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. జనవరి 22 నుంచి 28 మధ్య బుక్‌ చేసుకునే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా కనిష్ఠంగా రూ.1,622 నుంచే టికెట్ల ధరలు ప్రారంభమవుతున్నట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలన్నింటికీ (వన్‌-వే) ఈ సేల్‌ వర్తిస్తుందని పేర్కొంది.

Ram Mandir : అయోధ్య ప్రత్యేక ఆహ్వానితులకు ప్రసాదం బాక్స్.. అందులో ఏమున్నాయంటే..?
Ayodhya : జైశ్రీరామ్.. అయోధ్య మందిరంలో కొలువుదీరిన బాలరాముడు..
Bahubali Lock : అయోధ్యకు బాహుబలి తాళం.. భారీ లడ్డూ.. అష్టధాతువుల గంట

Big Stories

×