E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Akhilesh Yadav: అఖిలేశ్‌ యాదవ్ కు సీబీఐ నోటీసులు.. తెరపైకి మైనింగ్ కేసు..
PM Modi Telangana Tour : మోదీ తెలంగాణ టూర్ .. షెడ్యూల్ ఖరారు..
Ambani’s son’s wedding: అంబానీ కొడుకు పెళ్లి వంటకాల ఒక్కో ప్లేట్ ఎంతో తెలుసా?
Himachal Pradesh CM Sukhwinder Sukhu :హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం..  సీఎం రాజీనామా..!
Rajiv Gandhi Case Convict Santhan : రాజీవ్‌ హత్య కేసు దోషి శాంతన్ గుండెపోటుతో మృతి.. శ్రీలంకకు మృతదేహం తరలింపు!
Drug Bust: గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3300 కిలోల హషీష్ స్వాధీనం..
Himachal Pradesh: ప్రమాదంలో హిమాచల్ సర్కారు..!
Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ హవా.. క్రాస్ ఓటింగ్‌తో ఖంగుతిన్న ప్రతిపక్షాలు..
Supreme Court: ఈడీ సమన్లకు వ్యక్తులు తప్పనిసరిగా హాజరు కావాలి.. సుప్రీం కీలక ఆదేశాలు..

Supreme Court: ఈడీ సమన్లకు వ్యక్తులు తప్పనిసరిగా హాజరు కావాలి.. సుప్రీం కీలక ఆదేశాలు..

Supreme Court On ED Summons: మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద సమన్లు పొందిన వ్యక్తులు కొనసాగుతున్న దర్యాప్తుకు సహకరించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకావాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఆరోపణలను ఎదుర్కొంటున్న కలెక్టర్లను ఈడీ నుంచి కాపాడటానికి చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు.. “సమన్‌లను గౌరవించడం, ప్రతిస్పందించడం అవసరం” అని పేర్కొంది. అక్రమ […]

Nigerian death: ఢిల్లీలో విషాదం.. నైజీరియన్‌ మృతి..
CUET-UG 2024: కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..
SSC Notification 2024: ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఫిబ్రవరి 26నుంచి ధరఖాస్తులు ప్రారంభం
Chhattisgarh: నెత్తురోడుతున్న దండకారణ్యం.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి..

Chhattisgarh: నెత్తురోడుతున్న దండకారణ్యం.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి..

Encounter in Chhattisgarh: దండకారణ్యం నెత్తురోడుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో పోలీసులకు, మావోయిస్టులకు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు కాల్పుల జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోగా పలువురు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మావోయిస్టుల మృతదేహాలు, […]

Lokpal: లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్..

Big Stories

×