E-Paper
Advertisement

Delhi Liquor Scam: కవితకు మూడినట్టేనా?.. అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి..

Delhi Liquor Scam: కవితకు మూడినట్టేనా?.. అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి..
sarath chandra reddy

Delhi Liquor Case Latest News(Telugu breaking news today): ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు. నిందితుడు శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. తాను అప్రూవర్‌గా మారుతానంటూ కోర్టును రిక్వెస్ట్ చేయగా.. అందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. భార్య అనారోగ్యం కారణంగా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు శరత్ చంద్రారెడ్డి. ఇప్పటికే ఆయన వాంగ్మూలం నమోదు చేసుకుంది ఈడీ.

శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం.. ఎమ్మెల్సీ కవితకు షాకింగ్ పరిణామమే అంటున్నారు. ఇప్పటికే కవిత ఆడిటర్ బుచ్చిబాబును విచారించి వివరాలు సేకరించింది. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం కవితకు మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. సౌత్ గ్రూప్ తరఫున కవితతో పాటు శరత్ చంద్రారెడ్డి సైతం ఢిల్లీ లిక్కర్ దందాలో భారీగా పెట్టుబడులు పెట్టారని ఈడీ ఆరోపణ. ఆప్‌కు ముడుపులు అందించిన వారిలో శరత్ కూడా ముందున్నారు. ఇప్పుడాయన అప్రూవర్‌గా మారడంతో.. లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై మరింత కీలక సమాచారం ఈడీకి చేరనుంది. అసలు, కవితకు ఉచ్చు బిగించేందుకే.. శరత్ చంద్రారెడ్డిని ఈడీ అప్రూవర్‌గా మార్చిందనే వాదనా ఉంది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×