E-Paper
Advertisement

6 School Kids Died in Haryana: హర్యానాలో స్కూల్ బస్ బోల్తా.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం..

6 School Kids Died in Haryana: హర్యానాలో స్కూల్ బస్ బోల్తా.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం..

6 School Students Died in Bus Accident in Haryana: హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. నర్నౌల్ జిల్లాలో స్కూల్ బస్ బోల్తా పడటంతో ఆరుగురు విద్యార్థులు చనిపోయారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారు.

ప్రమాదానికి గురైన బస్.. జీఎల్ పబ్లిక్ స్కూల్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. కాగా ఈ రోజు రంజాన్ సెలవుదినం. సెలవుదినం రోజు స్కూల్ నడపటంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. 40 మంది విద్యార్థులతో ప్రయాణిస్తోన్న బస్ ఓవర్‌టేక్ చేసే క్రమంలో కంట్రోల్ తప్పడంతో పల్టీ కొట్టింది.

ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×