BigTV English
Advertisement

6 School Kids Died in Haryana: హర్యానాలో స్కూల్ బస్ బోల్తా.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం..

6 School Kids Died in Haryana: హర్యానాలో స్కూల్ బస్ బోల్తా.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం..

6 School Students Died in Bus Accident in Haryana: హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. నర్నౌల్ జిల్లాలో స్కూల్ బస్ బోల్తా పడటంతో ఆరుగురు విద్యార్థులు చనిపోయారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారు.


ప్రమాదానికి గురైన బస్.. జీఎల్ పబ్లిక్ స్కూల్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. కాగా ఈ రోజు రంజాన్ సెలవుదినం. సెలవుదినం రోజు స్కూల్ నడపటంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. 40 మంది విద్యార్థులతో ప్రయాణిస్తోన్న బస్ ఓవర్‌టేక్ చేసే క్రమంలో కంట్రోల్ తప్పడంతో పల్టీ కొట్టింది.

ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Tags

Related News

Delhi Blast: ఢిల్లీ పేలుడు.. 8 మంది మృతి.. దేశవ్యాప్తంగా హై అలర్ట్

Delhi Blast: ఢిల్లీలో భారీ పేలుడు.. ఐదు కార్లు ధ్వంసం.. 8 మంది మృతి

Terrorists Arrest: లేడీ డాక్టర్ సాయంతో తీవ్రవాదుల భారీ ప్లాన్.. 12 సూట్ కేసులు, 20 టైమర్లు, రైఫిల్ స్వాధీనం.. ఎక్కడంటే?

Delhi Air Emergency : శ్వాస ఆగుతోంది మహాప్రభూ.. రోడ్డెక్కిన దిల్లీవాసులు.. పిల్లలు, మహిళలు సైతం అరెస్ట్?

New Aadhaar App: కొత్త ఆధార్ యాప్ వచ్చేసిందోచ్.. ఇకపై అన్నీ అందులోనే, ఆ భయం అవసరం లేదు

UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..

Bengaluru Central Jail: బెంగళూరు సెంట్రల్ జైలు.. ఖైదీలు ఓ రేంజ్‌లో పార్టీ, ఐసిస్ రిక్రూటర్ కూడా

Nara Lokesh: బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన.. లోకేష్ కౌంటర్లు మామూలుగా లేవు

Big Stories

×